«
Prev
1
/
3734
Next
»






«
Prev
1
/
3734
Next
»
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి బొత్స కౌంటర్..!
ఏపీ అసెంబ్లీ ఆరవ రోజు కూడా వాడీవేడిగా మొదలైంది. ఇళ్ల నిర్మాణ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్ళీ తారాస్థాయికి చేరుకుంది. రివర్స్ టెండరింగ్ వల్ల...
తెలంగాణ
వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేశారు:రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటు పడుతున్నట్లు సీనియర్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ సమస్యలపై గళమెత్తేందుకే 'భారత్ బచావో' ర్యాలీని...
జాతీయం
కాంగ్రెస్ సమావేశం..!
నేడు సోనియాగాంధీ నివాసంలో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో.. మోడీ సర్కార్ విధానాలకు నిరసనగా పోరాట కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే...
అంతర్జాతీయం
పటేల్ జయంతి వేడుకల్లోప్రధాని మోదీ..!
గుజరాత్లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేవ ఐక్యతకు పటేల్ నిదర్శనమన్నారు....
తాజా వార్తలు
9 స్పెషల్
ఉన్నావో అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై తుది తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటల తరువాత ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పును...