
April 22, 2026
prime minister modi:జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగి నేటికి ఏడాదైంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పహల్గామ్లో ఉగ్ర దాడి దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. ఈ విషాదాన్ని, ఇందులో మరణించిన అమాయకులను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.
Read More


_1776681575412.jpg&w=1920&q=80)


_1776590002798.jpg&w=1920&q=80)
_1776504212850.jpg&w=1920&q=80)



