Home/జాతీయం
జాతీయం
Super Six Schemes: తమిళనాడు బడ్జెట్‌లో స్టాలిన్‌కు 30 శాతం కమీషన్
Super Six Schemes: తమిళనాడు బడ్జెట్‌లో స్టాలిన్‌కు 30 శాతం కమీషన్

March 7, 2026

super six schemes: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీవీకే చీఫ్ వరాలు కురిపించారు.

న్యూస్ ఛానెళ్లకు కేంద్రం బిగ్ షాక్! టీఆర్పీ రేటింగ్‌లు వెంటనే నిలిపివేయాలని ఆదేశం!
న్యూస్ ఛానెళ్లకు కేంద్రం బిగ్ షాక్! టీఆర్పీ రేటింగ్‌లు వెంటనే నిలిపివేయాలని ఆదేశం!

March 7, 2026

న్యూస్ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్‌లను నిలిపివేయాలని కేంద్రం barcని ఆదేశించింది. పశ్చిమాసియా యుద్ధంపై సంచలనాత్మక వార్తలు ప్రసారం చేస్తున్నందునే ఈ నిర్ణయం. పూర్తి వివరాలు.

CM Mamata Banerjee: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.1500: సీఎం మమత
CM Mamata Banerjee: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.1500: సీఎం మమత

March 7, 2026

west bengal cm mamata banerjee: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పదో తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ఆమె ప్రకటించారు.

రామ్ రహీమ్ సింగ్ నిర్దోషి! 24 ఏళ్ల జర్నలిస్టు హత్య కేసులో హైకోర్టు క్లీన్ చిట్.. అసలు ట్విస్ట్ ఇదే!
రామ్ రహీమ్ సింగ్ నిర్దోషి! 24 ఏళ్ల జర్నలిస్టు హత్య కేసులో హైకోర్టు క్లీన్ చిట్.. అసలు ట్విస్ట్ ఇదే!

March 7, 2026

జర్నలిస్టు రామ్ చందర్ చత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆయన జైలులోనే ఉండటానికి కారణాలు ఇవే.

బెంగళూరులో విషాదం: ‘మూడు రోజుల సాంబార్’ ప్రాణం తీసింది.. భార్యాభర్తల గొడవ చివరకు ఇలా!
బెంగళూరులో విషాదం: ‘మూడు రోజుల సాంబార్’ ప్రాణం తీసింది.. భార్యాభర్తల గొడవ చివరకు ఇలా!

March 7, 2026

బెంగళూరులో సాంబార్ విషయంలో జరిగిన గొడవ వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. 27 ఏళ్ల కావ్య పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Bihar:నితీష్ తర్వాత బిహార్ సీఎం ఎవరు..? బీజేపీ చర్చలో ఆరు పేర్లు
Bihar:నితీష్ తర్వాత బిహార్ సీఎం ఎవరు..? బీజేపీ చర్చలో ఆరు పేర్లు

March 7, 2026

who is cm of bihar:బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలకమైన మార్పులపై చర్చ మొదలైంది. రాష్ట్రాన్ని పదిసార్లు ముఖ్యమంత్రిగా నడిపించిన నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Vande Bharat Train Timings: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్ల సమయాల్లో మార్పులు!
Vande Bharat Train Timings: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్ల సమయాల్లో మార్పులు!

March 6, 2026

హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్చి 15 నుంచి మార్పులు జరగనున్నాయి. హిందూపూర్, యెలహంక స్టేషన్లలో మారిన రైలు వేళల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

CM Siddaramaiah: కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం: సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah: కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం: సీఎం సిద్ధరామయ్య

March 6, 2026

cm siddaramaiah: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం రోహిత్​ వేముల చట్టాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య శుక్రవారం వెల్లడించారు.

Rajasthan: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని పోలీసు అధికారి మృతి
Rajasthan: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని పోలీసు అధికారి మృతి

March 6, 2026

rajasthan: తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని పోలీసు అధికారి మృతిచెందాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహావీర్ సింగ్ భిల్వారాలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందారు.

Chhattisgarh Bus Accident: ఛత్తీస్‌గఢ్‌లో బస్సు బోల్తా పడి ఆరుగురు మృతి
Chhattisgarh Bus Accident: ఛత్తీస్‌గఢ్‌లో బస్సు బోల్తా పడి ఆరుగురు మృతి

March 6, 2026

chhattisgarh bus accident: ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. జష్‌పూర్ జిల్లా పరిధిలోని కర్దేగా ఔట్‌పోస్ట్‌ గొడాంబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు.

అకస్మాత్తుగా 9 రాష్ట్రాల గవర్నర్ల బదిలీ.. ఎన్నికల వేళ కేంద్రం కీలక అడుగు! ఎవరెక్కడ నియామకమయ్యారంటే?
అకస్మాత్తుగా 9 రాష్ట్రాల గవర్నర్ల బదిలీ.. ఎన్నికల వేళ కేంద్రం కీలక అడుగు! ఎవరెక్కడ నియామకమయ్యారంటే?

March 6, 2026

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. తెలంగాణకు శివప్రతాప్ శుక్లా, ఢిల్లీ lgగా తరంజిత్ సింగ్ సంధు. పూర్తి జాబితా మరియు వారి నేపథ్యం గురించి ఇక్కడ తెలుసుకోండి

Karnataka Budget 2026: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
Karnataka Budget 2026: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

March 6, 2026

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం! 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదన. బెంగళూరులో భారీ ai ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు.. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Bengal:బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వివాదం.. ధర్నాకు మమతా పిలుపు
Bengal:బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వివాదం.. ధర్నాకు మమతా పిలుపు

March 6, 2026

bengal:పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి చట్టబద్ధమైన పేర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(tmc) శుక్రవారం కోల్‌కతాలో ధర్నా నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ మెట్రో ఛానల్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనార్జీ ప్రకటించారు.

Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు

March 6, 2026

transfers of governors:దేశవ్యాప్తంగా కీలకమైన పరిపాలనా మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాలను వెల్లడించింది.

West Bengal Governor: బెంగాల్‌ గవర్నర్‌ రాజీనామా
West Bengal Governor: బెంగాల్‌ గవర్నర్‌ రాజీనామా

March 5, 2026

west bengal governor: వెస్ట్ బెంగాల్ ఎలక్షన్‌కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

PM Modi: యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు: ప్రధాని మోదీ
PM Modi: యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు: ప్రధాని మోదీ

March 5, 2026

pm modi: ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Nitish Kumar: రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన నితీశ్ కుమార్
Nitish Kumar: రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన నితీశ్ కుమార్

March 5, 2026

nitish kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్రంలో నితీశ్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలికారు. సీఎం పదవిని బీజేపీ నాయకుడు చేపట్టడానికి మార్గం సుగమం చేశారు.

Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది: తేజస్వి యాదవ్
Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది: తేజస్వి యాదవ్

March 5, 2026

tejaswi yadav: రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వేళ సీఎం నితీశ్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు.

Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?
Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?

March 5, 2026

assembly elections in tamil nadu:తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశలోకి ప్రవేశించాయి. గతంలో ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు పెద్ద పార్టీలైన డీఎంకే, aiadmk చుట్టూనే తిరిగేవి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం తమిళ ఓటర్ల ప్రత్యేకతగా మారింది.చరిత్రను బట్టి చూస్తే ఈసారి అన్నాడీఎంకేకు అవకాశం రావాలి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!
Sonu Sood: రియల్ హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

March 5, 2026

పశ్చిమాసియా యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం సోనూసూద్ ఉచిత బస సౌకర్యం కల్పిస్తున్నారు. సహాయం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించాలని పిలుపు. పూర్తి వివరాలు..

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. 58 శాతానికి చేరిన డీఏ!
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. 58 శాతానికి చేరిన డీఏ!

March 5, 2026

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (da) 3 శాతం పెంచారు. జూలై 2025 నుండి బకాయిలతో సహా పెరిగిన జీతాల పూర్తి వివరాలు ఇక్కడ..

CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..
CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..

March 5, 2026

bihar cm nitish's key announcement:బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Indian-American student shot dead in Texas: టెక్సాస్‌లో ఇండియన్ స్టూడెంట్ సవితా షాన్ హత్య: నిందితుడికి ఇరాన్ ఉగ్రవాద సంబంధం?
Indian-American student shot dead in Texas: టెక్సాస్‌లో ఇండియన్ స్టూడెంట్ సవితా షాన్ హత్య: నిందితుడికి ఇరాన్ ఉగ్రవాద సంబంధం?

March 4, 2026

టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థిని సవితా షాన్ మృతి. నిందితుడు ఇరాన్ జెండా దుస్తులు ధరించడంతో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. పూర్తి వివరాలు.

HAL: హెలికాప్టర్లు, మిస్సైళ్ల కొనుగోలు కోసం.. రక్షణ శాఖ ఒప్పందం
HAL: హెలికాప్టర్లు, మిస్సైళ్ల కొనుగోలు కోసం.. రక్షణ శాఖ ఒప్పందం

March 3, 2026

defence ministry: అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, మిస్సైళ్ల కొనుగోలుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్) సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

Dead Body Found in Biryani Shop: బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో శవం.. లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన!
Dead Body Found in Biryani Shop: బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో శవం.. లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన!

March 3, 2026

లక్నోలో వెజిటేరియన్ బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో 38 ఏళ్ల విజయ్ పాల్ మృతదేహం లభ్యమైంది. మూడు రోజులుగా మూసి ఉన్న షాపులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Page 1 of 241(6015 total items)