Home/క్రైమ్
క్రైమ్
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!

January 18, 2026

murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి

January 18, 2026

mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.

karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్
karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్

January 15, 2026

karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.

murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్
murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్

January 12, 2026

murder in bangalore: బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసులో కీలక విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కరెంట్ షాక్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమెను ఓ టీనేజర్ హత్య చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Goat Blood: బతికి ఉన్న మేకలు, గొర్రెల్లో రక్తం తీసి వ్యాపారం.. షాకైన అధికారులు!
Goat Blood: బతికి ఉన్న మేకలు, గొర్రెల్లో రక్తం తీసి వ్యాపారం.. షాకైన అధికారులు!

January 8, 2026

goat blood: తెలంగాణలో బతికి ఉన్న గొర్రెలు, మేకల నుంచి రక్తం తీసి వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

Warangal: నడి రోడ్డుపై కత్తితో భార్య హల్‌చల్.. లగెత్తి దాక్కున్న భర్త!
Warangal: నడి రోడ్డుపై కత్తితో భార్య హల్‌చల్.. లగెత్తి దాక్కున్న భర్త!

January 7, 2026

warangal: వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తి పట్టుకుని నానా హంగామా చేసింది. తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్తను చంపేస్తానంటూ.. కత్తితో హల్ చల్ చేసింది.

Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త
Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

December 26, 2025

murder in hyderabad:తెలంగాణలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నడిరోడ్డుపైనే హత్యలు చేస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై పెట్రోల్ పోశాడు ఓ భర్త. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్రివేణి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Karimnagar:కోడలితో మామ వివాహేతర సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కొడుకును చంపించిన కసాయి తండ్రి
Karimnagar:కోడలితో మామ వివాహేతర సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కొడుకును చంపించిన కసాయి తండ్రి

December 21, 2025

murder by supari gang in karimnagar district:కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మామ. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారీ గ్యాంగ్‌తో సొంత కుమారుడినే హత్య చేయించిన ఘటన కలకలం రేపుతుంది. హత్య అనంతరం మిగిలిన సుపారీ డబ్బుల కోసం నిందితులంతా ఒకే చోటుకు చేరడంతో వారిని పోలీసులు పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమికుడిని చంపిన యువతి బంధువులు
Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమికుడిని చంపిన యువతి బంధువులు

December 10, 2025

hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపారు. బీటెక్ విద్యార్థి ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో యువకుడిని పెళ్లి జరిపిస్తామంటూ ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.

TG: కరీంనగర్ జిల్లాలో దారుణం.. బీమా డబ్బుల కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
TG: కరీంనగర్ జిల్లాలో దారుణం.. బీమా డబ్బుల కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

December 2, 2025

tg:తెలంగాణలో ఇటీవల కాలంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నను తమ్మడు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి.. సొంత అన్నను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి చంపి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు.

HYD: సికింద్రాబాద్‌లో మరో హత్య.. యువకుడు స్పాట్‌లోనే మృతి
HYD: సికింద్రాబాద్‌లో మరో హత్య.. యువకుడు స్పాట్‌లోనే మృతి

December 1, 2025

hyd: సికింద్రాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు ఆటోలో వచ్చి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

AP:పల్నాడు జిల్లాలో విషాదం.. సూసైడ్ చేసుకున్న ప్రేమ జంట
AP:పల్నాడు జిల్లాలో విషాదం.. సూసైడ్ చేసుకున్న ప్రేమ జంట

December 1, 2025

ap:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ కుడి కాలువలో ఓ ప్రేమజంట దూకి సూసైడ్‌కు పాల్పడింది. ఈ ప్రేముకుల ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. మాచర్ల పట్టణానికి చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాగర్ కుడి కాలువ వద్ద ఉన్న బొంబాయి కంపెనీ వంతెనపై నుంచి ఇద్దరూ కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు.

AP:పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లికొడుకుపై దాడి
AP:పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లికొడుకుపై దాడి

November 30, 2025

ap: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి సాంబశివరావు(36) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేయగా స్పాట్‌లోనే మృతి చెందాడు.

Daughter in Law kills Mother in Law: దొంగ పోలీసు ఆట ఆడుదాం.. కాళ్లు, చేతులు కట్టేసి అత్తకు నిప్పు పెట్టిన కోడలు!
Daughter in Law kills Mother in Law: దొంగ పోలీసు ఆట ఆడుదాం.. కాళ్లు, చేతులు కట్టేసి అత్తకు నిప్పు పెట్టిన కోడలు!

November 8, 2025

daughter in law kills mother in law in visakapatnam: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోపీ, నిప్పంటించి. ఈ ఘటన విశాఖ gvmcలోని 98వ వార్డు అప్పన్నపాలెంలో చోటుచేసుకుంది.

Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!
Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!

November 6, 2025

fake ias officer: కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్​ ఛాంబర్​ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్​మెంట్​ అండ్​ ల్యాండ్​ రికార్డ్స్​లో కమిషనర్​గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది.

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి
Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి

November 3, 2025

constable on betting games: బెట్టింగ్ గేమ్స్‌ కు రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలయ్యాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వివరాల్లోకి వెళ్లితే, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Bus Conductor Radha: అసలు ఊహించలే క్షణాల్లో జరిగిపోయింది: కండక్టర్‌
Bus Conductor Radha: అసలు ఊహించలే క్షణాల్లో జరిగిపోయింది: కండక్టర్‌

November 3, 2025

bus conductor radha: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదం నుంచి బయట పడిన బస్సు కండక్టర్ రాధ భయానక ఘటన గురించి వివరించింది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది చోటు చేసుకుందని, అంతా క్షణాల్లో జరిగిపోయిందని, టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు తిప్పేలోపే ఈ ఘటన జరిగిందని వివరించింది.

Jaipur Road Crash: ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం.. 10మంది మృతి
Jaipur Road Crash: ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం.. 10మంది మృతి

November 3, 2025

jaipur road crash: రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం తాగి డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. 50మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Rajasthan Road Accident:  రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి
Rajasthan Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి

November 2, 2025

rajasthan road accident: రాజస్థాన్ లో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన టెంపో వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది స్పాట్ లో మరణించినట్లు పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వారికి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Sai Teja Suspicious Death: విశాఖలో ఉద్రిక్తత.. సాయితేజకు న్యాయం చేయాలంటూ ఆందోళన
Sai Teja Suspicious Death: విశాఖలో ఉద్రిక్తత.. సాయితేజకు న్యాయం చేయాలంటూ ఆందోళన

November 1, 2025

విశాఖలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డిన విషయం తెలిసిందే. అయితే సాయితేజ ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమతా కళాశాల వద్ద సాయి తేజాకు న్యాయం చేయాలని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి బంధువులు ఆందోళనకు దిగారు.

Child murdered: దారుణం.. భార్యపై కోపంతో బిడ్డల గొంతు కోసిన కసాయి తండ్రి
Child murdered: దారుణం.. భార్యపై కోపంతో బిడ్డల గొంతు కోసిన కసాయి తండ్రి

October 26, 2025

కసాయి తండ్రి కట్టుకున్న భార్య మీద ఉన్న కోపాన్ని కన్నవారిపై తీర్చుకున్నాడు. భార్యభర్త మధ్య గొడవలతో కన్న పిల్లలు బలవుతున్నారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో ఘర్షణ పడి, అత్యంత పాశవికంగా ఇద్దరు పిల్లలకు గొంతు కొసి హత్య చేశాడు. ఆ తర్వాత దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Tragedy: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
Tragedy: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట

October 26, 2025

వారం రోజుల్లో పెళ్లి ద్వారా ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట ఇంట విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లాల్లోని గోదావరి నదిలో పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్న జంట కొట్టుకుపోయింది. జాలర్లు కష్టపడి యువకుడి కాపాడగా, యువతి మాత్రం పుష్కరఘాట్ లో మునిగి మరణించింది. యువతి మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Extramarital Affair: ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ కోసేసి తండ్రి దారుణం
Extramarital Affair: ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ కోసేసి తండ్రి దారుణం

October 24, 2025

ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తెపై గే పార్ట్నర్ అత్యాచారం చేశాడు. ఇది తెలిసి, తండ్రి అత్యంత దారుణమైన పని చేశాడు. గొడవపడి అతడి ప్రైవేట్ పార్ట్స్ కోసి, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు!
Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు!

October 24, 2025

tamil nadu: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. చదువుకోమని చెప్పినందుకు ఓ బాలుడు ఏకంగా కన్నతల్లినే హత్య చేశాడు. అయితే బాలుడు తెలివిగా ఆ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు.

Khazana Jewellery: చందానగర్‌లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ
Khazana Jewellery: చందానగర్‌లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ

August 12, 2025

Robbery at Khazana Jewellery Store in Hyderabad: హైదరాబాద్‌లోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన కొన్ని నిమిషాలకే ఆరుగురు దుండగులు లోపలికి చొరబడ్డారు. ఈ మే...

Page 1 of 38(944 total items)