Home/తెలంగాణ
తెలంగాణ
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాజసం: ముంబై తర్వాత ఇక్కడే రెండో పెద్ద ఆఫీస్.. ఆ రోజే ప్రారంభోత్సవం!
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాజసం: ముంబై తర్వాత ఇక్కడే రెండో పెద్ద ఆఫీస్.. ఆ రోజే ప్రారంభోత్సవం!

March 7, 2026

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ తన రెండో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. మార్చి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ ఆఫీస్ పూర్తి వివరాలు.

మంచిర్యాలలో వింత చలాన్! తప్పు ఒకరిది.. జరిమానా మరొకరికి!
మంచిర్యాలలో వింత చలాన్! తప్పు ఒకరిది.. జరిమానా మరొకరికి!

March 7, 2026

మంచిర్యాల జిల్లాలో ఒకరి తప్పుకు మరొకరికి చలాన్ విధించిన పోలీసులు. హెల్మెట్ లేని ఫోటో వెరిఫికేషన్‌లో పొరపాటు. తప్పుడు చలాన్ వస్తే ఏం చేయాలో తెలుసుకోండి.

CM Revanth Reddy: గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

March 7, 2026

cm revanth reddy: తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హింసాత్మక చర్యల ద్వారా మీరు ఏమీ సాధించలేరని చెప్పారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని తెలిపారు.

Maoists: సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల సరెండర్
Maoists: సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల సరెండర్

March 7, 2026

30 maoists surrender: మావోల లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సరెండర్ అయ్యారు.

ప్రపంచ ఆర్థిక దిగ్గజాలన్నీ భాగ్యనగరానికే! ₹3.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో తెలంగాణ కొత్త రికార్డు!
ప్రపంచ ఆర్థిక దిగ్గజాలన్నీ భాగ్యనగరానికే! ₹3.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో తెలంగాణ కొత్త రికార్డు!

March 7, 2026

హైదరాబాద్ ప్రపంచ స్థాయి ai హబ్‌గా మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ai సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ఐటీ రంగం ఎలా వృద్ధి చెందబోతుందో పూర్తి వివరాలు ఇక్కడ.

Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలో చర్లపల్లి-నాగర్‌కోయల్‌ అమృత్‌ భారత్‌
Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలో చర్లపల్లి-నాగర్‌కోయల్‌ అమృత్‌ భారత్‌

March 7, 2026

amrit bharat express: ఏపీ, తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ మీదుగా మరో అమృత్‌ భారత్‌ ట్రైన్ పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్‌ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ రైలు ప్రారంభం కాబోతోంది.

మారిపోనున్న భాగ్యనగరం ముఖచిత్రం: మూసీ నది ఒడ్డున అద్భుతం.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' ప్లాన్!
మారిపోనున్న భాగ్యనగరం ముఖచిత్రం: మూసీ నది ఒడ్డున అద్భుతం.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' ప్లాన్!

March 7, 2026

హైదరాబాద్ శివార్లలో ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ నది పునరుజ్జీవనం, ఎలివేటెడ్ కారిడార్లతో భాగ్యనగరం ఎలా మారబోతుందో చూడండి.

Maoists:నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టుల సరెండర్
Maoists:నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టుల సరెండర్

March 7, 2026

maoists:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. 126 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం.

Telangana Weather Update:తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది.. మూడు రోజులు అలర్ట్ జారీ
Telangana Weather Update:తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది.. మూడు రోజులు అలర్ట్ జారీ

March 7, 2026

telangana weather update:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Errabelli Swarna: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Errabelli Swarna: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

March 6, 2026

errabelli swarna: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ హైకమాండ్ నియమించింది. ఆమె వరంగల్ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

UPSC Civils Final Results 2026: సివిల్స్‌లో ‘తెలంగాణ’ జయకేతనం
UPSC Civils Final Results 2026: సివిల్స్‌లో ‘తెలంగాణ’ జయకేతనం

March 6, 2026

upsc civils final results 2026: దేశంలోనే అత్యున్నతమైన సర్వీసుగా భావించే సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన అభ్యర్థులు తమ కలలను నిజం చేసుకున్నారు.

Maoists: త్వరలో పెద్దసంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు
Maoists: త్వరలో పెద్దసంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

March 6, 2026

maoists: తెలంగాణలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటుగా నమోదు కావొచ్చని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నారు. దాదాపు 100 మందికిపైగా సాయుధులు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఎదుట లొంగిపోవడానికి సిద్ధమయ్యారు.

Harish Rao: ‘99 రోజుల’ ప్లాన్ ఒక పొలిటికల్ డ్రామా..!
Harish Rao: ‘99 రోజుల’ ప్లాన్ ఒక పొలిటికల్ డ్రామా..!

March 6, 2026

harish rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 800 రోజుల పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రగతి ప్రణాళికలు గుర్తుకు రావడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: చెప్పులు కుట్టే జాతి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy: చెప్పులు కుట్టే జాతి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావాలి: సీఎం రేవంత్

March 6, 2026

cm revanth reddy: మిత్రుడి కోసం చివరి ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని, తాను కూడా మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మాదిగ ఎంప్లాయీస్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Hyderabad Water Cut: భాగ్యనగరవాసులకు అలర్ట్.. వరుసగా 36 గంటల పాటు నీళ్లు బంద్!
Hyderabad Water Cut: భాగ్యనగరవాసులకు అలర్ట్.. వరుసగా 36 గంటల పాటు నీళ్లు బంద్!

March 6, 2026

హైదరాబాద్‌ నగరవాసులకు బిగ్ అలర్ట్! మంజీరా ఫేజ్-3 మరమ్మతుల కారణంగా మణికొండ, కోకాపేట్, నర్సింగి సహా పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

తెలంగాణ సర్కార్ తీపి కబురు: మొక్కజొన్న రైతులకు పెండింగ్ నిధులు విడుదల.. పూర్తి వివరాలివే!
తెలంగాణ సర్కార్ తీపి కబురు: మొక్కజొన్న రైతులకు పెండింగ్ నిధులు విడుదల.. పూర్తి వివరాలివే!

March 6, 2026

తెలంగాణ మొక్కజొన్న రైతులకు అదిరిపోయే వార్త! పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం రూ.171 కోట్లు విడుదల చేసింది. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమ అవుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Tolichawki: టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు మృతి
Tolichawki: టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు మృతి

March 5, 2026

four killed in building collapse: హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన జరిగింది. టోలీచౌకీలో ఐదంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టాక్.

Hyderabad New Steel Flyover: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్.. నాగార్జున సర్కిల్ వద్ద రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్ఎంసీ!
Hyderabad New Steel Flyover: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్.. నాగార్జున సర్కిల్ వద్ద రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్ఎంసీ!

March 5, 2026

పంజాగుట్ట, బంజారాహిల్స్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నాగార్జున సర్కిల్ వద్ద కొత్త స్టీల్ ఫ్లైఓవర్ రానుంది. జీవీకే మాల్ నుంచి రోడ్ నెం. 3 వరకు ఈ వంతెన నిర్మాణం జరగనుంది. పూర్తి వివరాలు..

Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 రేడియల్‌ రోడ్లు.. తొలి దశ పనులు షురూ!
Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 రేడియల్‌ రోడ్లు.. తొలి దశ పనులు షురూ!

March 5, 2026

హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల కోసం orr మరియు rrr మధ్య 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. బుద్వేల్, రావిర్యాల ప్రాంతాల్లో ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ..

Hyderabad:రాజ్యసభ అభ్యర్థులుగా నామిషేషన్ దాఖలు చేసిన నేతలు..
Hyderabad:రాజ్యసభ అభ్యర్థులుగా నామిషేషన్ దాఖలు చేసిన నేతలు..

March 5, 2026

hyderabad:తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. శాసనసభ వ్యవహారాలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు.

police seized adulterated ghee : హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి స్వాధీనం.. ఇది గనక తింటే
police seized adulterated ghee : హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి స్వాధీనం.. ఇది గనక తింటే

March 5, 2026

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యిని పోలీసులు సీజ్ చేశారు. పామ్ ఆయిల్, వనస్పతితో నెయ్యి తయారీ. కల్తీ నెయ్యిని గుర్తించే చిట్కాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కితకితలు: లీటర్ రూ. 500 అంటూ పుకార్లు.. బంకుల వద్ద క్యూ కట్టిన జనం!
Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కితకితలు: లీటర్ రూ. 500 అంటూ పుకార్లు.. బంకుల వద్ద క్యూ కట్టిన జనం!

March 4, 2026

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 500 అవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. బంకుల వద్ద రద్దీపై అధికారుల హెచ్చరిక. పూర్తి వివరాలు ఇక్కడ.

Telangana:ఎండల దృష్ట్యా రేషన్ బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ.. కేంద్రం కీలక నిర్ణయం
Telangana:ఎండల దృష్ట్యా రేషన్ బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ.. కేంద్రం కీలక నిర్ణయం

March 4, 2026

telangana:రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పౌర సరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది.

CM Revanth Reddy: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్

March 3, 2026

cm revanth reddy: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌పై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Kavitha: కవితను అరెస్టు చేసిన పోలీసులు
Kavitha: కవితను అరెస్టు చేసిన పోలీసులు

March 3, 2026

telangana jagruti president kavitha arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలోని ఓ వెంచర్‌ వద్ద స్థానికులు ధర్నా చేపట్టారు. వారితో కలిసి కవిత ధర్నాలో పాల్గొన్నారు.

Page 1 of 216(5399 total items)