
December 16, 2025
telangana yadagiri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

December 16, 2025
telangana yadagiri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
_1765852108213.jpg)
December 16, 2025
cold wave in telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
_1765810408408.jpg)
December 15, 2025
tpc chief mahesh goud should approve bc reservations:తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు.
_1765805332317.jpg)
December 15, 2025
kavitha's sensational tweet on social media: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె సోషల్ మీడియా (x)వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. ఓ నెటిజన్ మీరు 2029లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి కవిత స్పందిస్తూ.. తప్పని సరిగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తన అభిమాన హీరో ఎవరో అని ప్రశ్నించగా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. అలాగే పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.
_1765803053295.jpg)
December 15, 2025
fire accident:రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. మెదక్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్ స్టీల్ ఫ్యాక్టరిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో చూట్టుప్రక్కల ప్రాంతాలు పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయోందళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మేడ్చల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
_1765801689031.jpg)
December 15, 2025
hyderabad:రాష్ట్రంలో మైనర్ బాలికలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించడానికి పోక్సో లాంటి చట్టాలు ప్రభుత్వం తెచ్చినప్పటికి దాడులు తగ్గడం లేదు. బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసిన సంఘటనలు అధికమయ్యాయి. సోమవారం కేపీహెచ్బీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రైలులో పరిచయమైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేపీ హెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు.
_1765798953238.jpg)
December 15, 2025
atrocities in kamareddy district:తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో సర్పంచ్ అభ్యర్థి కుటుంబంపైకి సర్పంచ్ సోదరుడు ట్రాక్టర్ ఎక్కించడం కలకలం రేపుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో సర్పంచ్ పదవికి పాపయ్య, బాలరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పాపయ్య విజయం సాధించగా బాలరాజు ఓటమి చెందాడు.

December 15, 2025
brs ktr sensational comments over sarpanch elections: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశచరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు ఏ సీఎం ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.

December 15, 2025
minister seethakka visited medaram sammakka and sarakka temple: మేడారం సమ్మక్క, సారక్కలను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దర్శించుకున్నారు.

December 15, 2025
minister jupally krishna rao comments about telangana panchayat election results 2025: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

December 15, 2025
nirmal district candidate won the panchayat elections by one vote: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది.

December 14, 2025
jagga reddy counter to kavitha: తెలంగాణ రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సంగారెడ్డి మాజీ జగ్గారెడ్డి బీఆర్ఎస్ను వీడటానికి అసలు కారణం హరీశ్రావుతో ఉన్న అంతర్గత వైరమంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు.
_1765716975009.jpg)
December 14, 2025
telangana:తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు కొనసాతున్నాయి. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2గంటల నుంచి రెండవ విడత పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెదక్ మండలం చీపురుదుబ్బతండా గ్రామ సర్పంచి ఎన్నిక ఫలితం సమానం అయింది. చీపురుదుబ్బతండా పంచాయతీకి మోటు కాడి తండా, నైలి తండాలు కలిసి ఉన్నాయి. ఈ తండాల్లో కలిపి 377 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల పోలింగ్లో 367 ఓట్లు పోలయ్యాయి.

December 14, 2025
ration card ekyc warning: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు సివిల్ సప్లై శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది.
_1765711743102.jpg)
December 14, 2025
revanth reddy comments on bjp:సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ భారతీయ పౌరుడిపై ఉందని గుర్తు చేశారు.
_1765709846992.jpg)
December 14, 2025
telangana panchayat elections 2025 : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు పడిఉన్న వృద్ధుడిని లేపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధరించారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

December 14, 2025
brslp meeting at telangana bhavan on december 19: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది.

December 14, 2025
tpcc chief mahesh kumar goud comments on brs: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో పోటీ పడలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు.
_1765702461774.jpg)
December 14, 2025
telangana local badi elections 2025: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నిల రెండో విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఒంటిగంటకు ముగిసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పలు పార్టీల నేతల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. తెలంగాణలో రెండో విడతలో 192 మండలాల్లోని 3,911సర్పంచ్ లు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగినట్లు ఈసీ తెలిపింది.

December 14, 2025
telangana panchayat elections 2025: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతిచెందారు.

December 14, 2025
jangaon road accident: ఓటు వేయడానికి బైక్పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవపూర్లో చోటుచేసుకుంది. మృతులు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27)గా పోలీసులు గుర్తించారు.

December 14, 2025
telangana panchayat elections 2025 2nd phase: తెలంగాణలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 సర్పంచ్, 29,917వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.

December 13, 2025
messi vs cm revanth reddy: తెలంగాణలో ఫుట్బాల్ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉప్పల్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్రెడ్డి మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అద్భుతంగా ముగిసింది.

December 13, 2025
cm revath reddy got a goal: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై వోల్టేజ్ ఫ్రెండ్లీ ఫుట్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. గోట్ కప్ పేరుతో ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సి జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగింది.

December 13, 2025
road accident: తెలంగాణలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. శనివారం మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పెద్దశంకరంపేట జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న వారిని అతివేగంతో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
December 16, 2025

December 16, 2025

December 16, 2025

December 16, 2025
