Home/తెలంగాణ
తెలంగాణ
Mahesh Kumar Goud: 'కాళేశ్వరం బాధ్యులను వదిలిపెట్టం'
Mahesh Kumar Goud: 'కాళేశ్వరం బాధ్యులను వదిలిపెట్టం'

April 22, 2026

mahesh kumar goud: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు వెలువరించిన తీర్పుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ సంబురాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read More
BRS vs Congress: కాళేశ్వరం విచారణ అట్టర్ ఫ్లాప్.. ట్యాపింగ్, ఫార్ములా కేసులు కూడా 'లొట్టపీసు' ఏనా?
BRS vs Congress: కాళేశ్వరం విచారణ అట్టర్ ఫ్లాప్.. ట్యాపింగ్, ఫార్ములా కేసులు కూడా 'లొట్టపీసు' ఏనా?

April 22, 2026

brs vs congress: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు కేవలం విచారణల పర్వమే కాకుండా, ఆ విచారణల విశ్వసనీయతపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై దాదాపు ఏడాదిన్నర కాలం పాటు అహోరాత్రులు శ్రమించి జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధం చేసిన నివేదికను హైకోర్టు తప్పుపట్టడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది.

Read More
Jeevan Reddy: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..?
Jeevan Reddy: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..?

April 22, 2026

jeevan reddy: ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (pralhad joshi) నివాసంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (former brs mla jeevan reddy) కనిపించడం రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరవడం మరింత ఆసక్తిని పెంచుతోంది.

Read More
Bhaskara Rao:మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Bhaskara Rao:మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

April 22, 2026

former cm nadendla bhaskara rao passed away:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ రాజకీయ వేత్త నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. గత నెల రోజులుగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, పలువురు నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Read More
High Court judgment:కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు.. కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట
High Court judgment:కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు.. కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట

April 22, 2026

high court judgment:హైదరాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్‌కు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావులకు ఊరట లభించింది. అలాగే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషిలకు కూడా ఉపశమనం కలిగింది.

Read More
Minister Ponnam Prabhakar:ఆర్టీసీ కార్మికులు సమ్మె నిలిపివేయండి: రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి
Minister Ponnam Prabhakar:ఆర్టీసీ కార్మికులు సమ్మె నిలిపివేయండి: రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి

April 22, 2026

minister ponnam prabhakar:రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కార్మికులకు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని కోరారు. సమస్యలకు సమ్మె మాత్రమే పరిష్కారం కాదని, చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

Read More
RTC workers strike:తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రం.. బస్సులు డిపోలకే పరిమితం
RTC workers strike:తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రం.. బస్సులు డిపోలకే పరిమితం

April 22, 2026

rtc workers strike:తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మె ప్రభావంతో రాష్ట్రంలోని అనేక డిపోల్లో బస్సులు నిలిచిపోయి ప్రజా రవాణా సేవలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిపోల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More
Harish Rao: రూ.50 లక్షల బ్యాగ్‌తో దొరికిన దొంగ రేవంత్: హరీశ్‌రావు
Harish Rao: రూ.50 లక్షల బ్యాగ్‌తో దొరికిన దొంగ రేవంత్: హరీశ్‌రావు

April 21, 2026

harish rao: కేసీఆర్ సభ సమయంలో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Read More
RTC JAC Chairman Venkanna: మరో సకల జనుల సమ్మెగా ఆర్టీసీ సమ్మె: జేఏసీ చైర్మన్ వెంకన్న
RTC JAC Chairman Venkanna: మరో సకల జనుల సమ్మెగా ఆర్టీసీ సమ్మె: జేఏసీ చైర్మన్ వెంకన్న

April 21, 2026

rtc jac chairman venkanna: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఆర్టీసీ బస్సుల సమ్మె ప్రారంభం కాబోతున్నది.

Read More
Ponnam Prabhakar:తెలంగాణపై వ్యాఖ్యలు ఆపండి.. చంద్రబాబుకు పొన్నం బహిరంగ లేఖ
Ponnam Prabhakar:తెలంగాణపై వ్యాఖ్యలు ఆపండి.. చంద్రబాబుకు పొన్నం బహిరంగ లేఖ

April 21, 2026

ponnam open letter to chandrababu:తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఏపీ కూటమి నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజనపై చేస్తున్న వ్యాఖ్యలను ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు.

Read More
Telangana:ఆర్టీసీ సమ్మె షాక్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్‌కు సిద్ధం!
Telangana:ఆర్టీసీ సమ్మె షాక్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్‌కు సిద్ధం!

April 21, 2026

telangana:తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కీలకమైన టీజీఎస్‌ఆర్టీసీ మరోసారి సమ్మె దిశగా అడుగులు వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు, ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో పీఆర్‌సీ అమలు, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ నేడు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.

Read More
Revanth Reddy:2029లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
Revanth Reddy:2029లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

April 21, 2026

cm revanth reddy sensational comments:తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వాగ్వాదానికి దారితీసిన ఈ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌, అలాగే జీవన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అధికారం నుంచి దించామని, 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు. “వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం” అంటూ కేసీఆర్‌కు ప్రత్యక్ష ఛాలెంజ్ ఇచ్చారు.

Read More
KCR: 'హైడ్రాను ఎత్తి అవతల పడేస్తా'
KCR: 'హైడ్రాను ఎత్తి అవతల పడేస్తా'

April 20, 2026

kcr: జగిత్యాల సభలో కేసీఆర్‌ తనదైన శైలిలో విమర్శల బాణాలు వదిలారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న 'హైడ్రా' అంశంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చుతున్న ఈ వ్యవస్థను తాము అధికారంలోకి రాగానే ఎత్తి అవతల పడేస్తామని ప్రకటించారు.

Read More
Jeevan Reddy: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి
Jeevan Reddy: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి

April 20, 2026

jeevan reddy: రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో కేసీఆర్ నాయకత్వం అనివార్యమని జీవన్ రెడ్డి నొక్కి చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం అంకెలు కాదని, అది ప్రజల కళ్లల్లో కనిపించే సంతృప్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. జగిత్యాల పర్యటనకు కేసీఆర్ వస్తున్నారంటే చాలు, వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి గుమిగూడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Read More
MMTS Free: ఆర్టీసీ అయిపోయింది.. ఇక MMTS వంతు!
MMTS Free: ఆర్టీసీ అయిపోయింది.. ఇక MMTS వంతు!

April 20, 2026

mmts free: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత పథకాల హోరుతో సామాన్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 'మహాలక్ష్మి' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సర్కార్, ఇప్పుడు తన తదుపరి వ్యూహాన్ని హైదరాబాద్ నగరంపై కేంద్రీకరించింది.

Read More
Harish Rao: కేసీఆర్ సభకు హరీష్ దూరం.. ఏదో తేడాగుందే..!
Harish Rao: కేసీఆర్ సభకు హరీష్ దూరం.. ఏదో తేడాగుందే..!

April 20, 2026

harish rao: బీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ పట్టును మళ్లీ నిరూపించుకోవాలని భావించిన ఈ తరుణంలో, పార్టీకి అత్యంత కీలకమైన నేత హరీష్ రావు గైర్హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Read More
CM Revanth Reddy: ముక్తేశ్వరుని సన్నిధిలో సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు భూమిపూజ
CM Revanth Reddy: ముక్తేశ్వరుని సన్నిధిలో సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు భూమిపూజ

April 20, 2026

cm revanth reddy: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Read More
Jeevan Reddy:  జీవనన్న గులాబీ వనంలో వికసిస్తారా..?  వాడిపోతారా..?
Jeevan Reddy: జీవనన్న గులాబీ వనంలో వికసిస్తారా..? వాడిపోతారా..?

April 20, 2026

jeevan reddy: జీవన్‌రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్‌రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచి వేశాయి.

Read More
Nagarkurnool: బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా..? పంది కడుపున ఏనుగు పోలికల పిల్ల జననం!
Nagarkurnool: బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా..? పంది కడుపున ఏనుగు పోలికల పిల్ల జననం!

April 20, 2026

nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో జరిగిన ఒక ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఒక పందికి జన్మించిన ఏడు పిల్లల్లో, ఒక పిల్ల ఏనుగు పోలికలతో (తొండం, పెద్ద చెవులు) ఉండటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

Read More
MLA Sanjay Kumar:  జగిత్యాలలో బీఆర్ఎస్ సభ.. హరీశ్‌రావుకు ఢిల్లీలో ఏం పని?: ఎమ్మెల్యే సంజయ్
MLA Sanjay Kumar: జగిత్యాలలో బీఆర్ఎస్ సభ.. హరీశ్‌రావుకు ఢిల్లీలో ఏం పని?: ఎమ్మెల్యే సంజయ్

April 20, 2026

mla sanjay kumar comments: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్‌లో ముసలం మొదలైందని వ్యాఖ్యానించారు.

Read More
VIRAL: శ్మశానవాటికలో ‘బలగం’మూవీ సీన్ రిపీట్.. చివరకు ఏమి జరిగిందంటే..?
VIRAL: శ్మశానవాటికలో ‘బలగం’మూవీ సీన్ రిపీట్.. చివరకు ఏమి జరిగిందంటే..?

April 20, 2026

viral: అసలే ఎండాకాలం.. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు మారుతున్న అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా జీవరాశులు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు.

Read More
Telangana:నేడు రైతుల ఖాతాల్లోకి రూ. 5,653 కోట్లు..  డబ్బులు పడకపోతే వెంటనే ఇలా చేయండి..
Telangana:నేడు రైతుల ఖాతాల్లోకి రూ. 5,653 కోట్లు.. డబ్బులు పడకపోతే వెంటనే ఇలా చేయండి..

April 20, 2026

telangana:తెలంగాణ సర్కార్ రైతన్నలకు శుభవార్త చెప్పింది. రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగ సభ వేదికగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం రూ. 5,653 కోట్లను సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

Read More
Rain in Telangana: చల్లని కబురు.. తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన
Rain in Telangana: చల్లని కబురు.. తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన

April 19, 2026

rain in telangana: తెలంగాణలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వర్షం కురిసింది.

Read More
Kavitha జనగణనలో వారికి ప్రత్యేక కాలమ్ పెట్టాలి.. కవిత డిమాండ్
Kavitha జనగణనలో వారికి ప్రత్యేక కాలమ్ పెట్టాలి.. కవిత డిమాండ్

April 19, 2026

kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha)తో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భేటీ అయ్యారు. బంజారాహిల్స్‏లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవతో కలిసి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More
CM Revanth Reddy: అజారుద్దీన్‌‌కు పదవి గండం.. గవర్నర్‌ను కలిసిన రేవంత్‌
CM Revanth Reddy: అజారుద్దీన్‌‌కు పదవి గండం.. గవర్నర్‌ను కలిసిన రేవంత్‌

April 19, 2026

cm revanth reddy meets governor: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను కలిశారు. పెండింగ్‌లో ఉన్న ఇద్దరు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని సీఎం కోరారు.

Read More
Page 1 of 231(5765 total items)