Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
CM Chandrababu: దేశాల అభివృద్దిలో భారతీయుల పాత్ర ఆమోఘం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: దేశాల అభివృద్దిలో భారతీయుల పాత్ర ఆమోఘం: సీఎం చంద్రబాబు

March 7, 2026

ap cm chandrababu: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు కనిపిస్తారని తెలిపారు.

Vijayawada:విజయవాడలో కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్తత.. పోలీసులపై కాల్పులకు యత్నించిన నిందితుడు అరెస్ట్
Vijayawada:విజయవాడలో కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్తత.. పోలీసులపై కాల్పులకు యత్నించిన నిందితుడు అరెస్ట్

March 7, 2026

cordon search in vijayawada:విజయవాడ నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. అయితే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Tirumala:గ్యాస్ సరఫరాపై టీటీడీ ఆందోళన.. ఐఓసీఎల్‌కు లేఖ
Tirumala:గ్యాస్ సరఫరాపై టీటీడీ ఆందోళన.. ఐఓసీఎల్‌కు లేఖ

March 7, 2026

tirumala:ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక-ఇంధన రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (iocl)కు టీటీడీ పాలక మండలి లేఖ రాసినట్లు సమాచారం.

Tirumala Seshachalam Forest Fire: తిరుమల శేషాచల అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి అటవీ శాఖ, ఫైర్ సిబ్బంది.
Tirumala Seshachalam Forest Fire: తిరుమల శేషాచల అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి అటవీ శాఖ, ఫైర్ సిబ్బంది.

March 6, 2026

తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కాకులమాను వద్ద విండ్‌మిల్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్: పరీక్షల రోజుల్లో APSRTC ఉచిత ప్రయాణం.. రూల్స్ ఇవే!
ఏపీలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్: పరీక్షల రోజుల్లో APSRTC ఉచిత ప్రయాణం.. రూల్స్ ఇవే!

March 6, 2026

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్! మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే apsrtc బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ..

CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

March 6, 2026

cm chandrababu delhi visit: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్చా వేదికలో పాల్గొనేందుకు పర్యటన ఖరారు చేసుకున్నారు.

CM Chandrababu: పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్ చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్ చేస్తాం: సీఎం చంద్రబాబు

March 6, 2026

m chandrababu: పిల్లలు సోషల్‌ మీడియా వినియోగంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించనున్నట్లు తెలిపారు.

రూరల్ ఏరియాల్లో 75 కొత్త అన్న క్యాంటీన్లు: ముహూర్తం ఫిక్స్ చేసిన మంత్రి నారాయణ.. పూర్తి వివరాలు ఇవే!
రూరల్ ఏరియాల్లో 75 కొత్త అన్న క్యాంటీన్లు: ముహూర్తం ఫిక్స్ చేసిన మంత్రి నారాయణ.. పూర్తి వివరాలు ఇవే!

March 6, 2026

ఏపీ ప్రజలకు శుభవార్త! ఉగాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 75 కొత్త అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. కేవలం రూ. 5కే నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం విస్తరణ వివరాలు ఇక్కడ చూడండి.

Pawan Kalyan: "ఉన్నది 11 మంది.. కానీ 1100 మందిలా బిల్డప్" - వైసీపీపై పవన్ కల్యాణ్ సెటైర్లు!
Pawan Kalyan: "ఉన్నది 11 మంది.. కానీ 1100 మందిలా బిల్డప్" - వైసీపీపై పవన్ కల్యాణ్ సెటైర్లు!

March 6, 2026

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. "ఉన్నది 11 మందైనా, 1100 మందిలా అబద్ధాలు చెబుతున్నారు" అంటూ సెటైర్లు వేశారు. కుల రాజకీయాలపై పవన్ చేసిన కీలక వ్యాఖ్యల కోసం ఇక్కడ చూడండి.

Tirumala:తిరుమలలో బర్త్ డే వేడుకలు.. మాధురి, తనూజలపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
Tirumala:తిరుమలలో బర్త్ డే వేడుకలు.. మాధురి, తనూజలపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

March 6, 2026

tirumala on madhuri tanuja birthday celebrations:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేకు తీసుకుచ్చి అతిథిగృహంలో కటీంగ్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై టీటీడీ స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ
CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ

March 6, 2026

cm chandrababu announced a new policy:ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు కొత్త విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రసవ సమయంలో రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ఒక్కో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీఎం వెల్లడించారు.

Tirumala: తిరుమలలో ఉగాదికి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
Tirumala: తిరుమలలో ఉగాదికి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

March 5, 2026

tirumala: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న ఉగాది ఆస్థానం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది.

Liquor Scandal: ప్రణయ్‌ ప్రకాశ్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు
Liquor Scandal: ప్రణయ్‌ ప్రకాశ్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

March 5, 2026

liquor scandal: ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఏ-52 ప్రణయ్‌ ప్రకాశ్ రిమాండ్‌ రిపోర్టులో సీఐడీ సంచలన విషయాలను వెల్లడించింది. నిందితుడు కట్టా ప్రణయ్ ప్రకాశ్‌ను పోలీసులు నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు.

AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ

March 5, 2026

ap and tg weather update:ఎండాకాలం ప్రారంభంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతున్నాయి. ఇటీవల వరకు చలి తీవ్రతతో ఇళ్లలోనే గడిపిన ప్రజలు, ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వినియోగం అధికమవుతోంది. షాపుల్లోకి వెళ్లి కూలర్లు, కండీషనర్లు కొనుగులు చేస్తున్నారు.

BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!
BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

March 4, 2026

br naidu: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందుత్వం, శ్రీవారి పవిత్రతపై జగన్‌కు మాట్లాడే అర్హత లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!
Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!

March 4, 2026

janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.వచ్చే ఎన్నికల్లో జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితం కాదని, ఏకంగా 70కి పైగా సీట్లలో పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు.

Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి
Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

March 4, 2026

road accident near chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపింది. జిల్లాలోని చెన్నై జాతీయ రహదారిపై గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం

March 4, 2026

kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

Driver Cum Guide: ఇక మీ రాపిడో డ్రైవరే గైడ్! ఏపీ పర్యాటక శాఖ అదిరిపోయే ప్లాన్.. దేశంలోనే తొలిసారిగా.
Driver Cum Guide: ఇక మీ రాపిడో డ్రైవరే గైడ్! ఏపీ పర్యాటక శాఖ అదిరిపోయే ప్లాన్.. దేశంలోనే తొలిసారిగా.

March 3, 2026

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, రాపిడో భాగస్వామ్యంతో డ్రైవర్-కమ్-గైడ్ విధానం ప్రారంభం. విజయవాడ, తిరుపతి, వైజాగ్ పర్యాటకులకు సరికొత్త అనుభవం..

CM Chandrababu Naidu: రైతులకు గుడ్ న్యూస్.. మార్చి 9న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!
CM Chandrababu Naidu: రైతులకు గుడ్ న్యూస్.. మార్చి 9న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

March 3, 2026

మార్చి 9న నంద్యాల జిల్లా డోన్ మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ మరియు బహిరంగ సభ వివరాలు ఇక్కడ..

AP and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రాగల 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో!
AP and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రాగల 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో!

March 3, 2026

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతోంది. రాగల 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ..

Project Hanuman: అడవి బిడ్డలకు రక్షణ.. గ్రామాలకు భద్రత.. పవన్ కల్యాణ్ సరికొత్త ఇనిషియేటివ్..!
Project Hanuman: అడవి బిడ్డలకు రక్షణ.. గ్రామాలకు భద్రత.. పవన్ కల్యాణ్ సరికొత్త ఇనిషియేటివ్..!

March 3, 2026

project hanuman: ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి రావడం, పంటలు నాశనం చేయడం వంటి వార్తలు తరచూ వింటూనే ఉంటా. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక సూపర్ ఇనిషియేటివ్‌తో ముందుకొచ్చారు. మంగళగిరిలో 'హనుమాన్' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

March 2, 2026

road accident in eluru:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలం జానంపేటలో ఓ బైకు అతివేగంతో కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. బస్సులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

inspiring Story of Karthik: చేతులు లేకపోయినా తగ్గేదేలే! మోచేతులతో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కార్తీక్.. నెటిజన్లు సెల్యూట్ చేస్తున్న స్ఫూర్తిదాయక గాథ.
inspiring Story of Karthik: చేతులు లేకపోయినా తగ్గేదేలే! మోచేతులతో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కార్తీక్.. నెటిజన్లు సెల్యూట్ చేస్తున్న స్ఫూర్తిదాయక గాథ.

March 2, 2026

రెండు చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఇంటర్ పరీక్షలు రాస్తున్న పార్వతీపురం యువకుడు కార్తీక్. 8 ఏళ్లకే చేతులు కోల్పోయినా పట్టుదలతో చదువులో రాణిస్తున్నాడు.

Garikipati Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చండి.. గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
Garikipati Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చండి.. గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!

March 2, 2026

ప్రవచనకర్త గరికిపాటి ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్, కేరళం తరహాలో పేరు మార్చాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ..

Page 1 of 193(4820 total items)