April 23, 2026
five members of a family died under suspicious circumstances: అంతా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో నెలకొన్న చిన్నపాటి గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది.
Read MoreApril 23, 2026
five members of a family died under suspicious circumstances: అంతా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో నెలకొన్న చిన్నపాటి గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది.
Read MoreApril 21, 2026
tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. శ్రీవారి భక్తుల కోసం జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవా కోటాను టీటీడీ మంగళవారం రిలీజ్ చేసింది.
Read More
April 21, 2026
case against ambati rambabu:వైసీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఇటీవల సత్తెనపల్లి లక్కీడ్రా ఉదంతం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుల నుంచి ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం పొందుతున్న ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.
Read More
April 20, 2026
గుంటూరులో అంబటి రాంబాబు దీక్షలో యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంబటిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించడంపై నెట్టింట ట్రోల్స్. పూర్తి వివరాలు.
Read More
April 20, 2026
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వదిలి హైదరాబాద్ లోటస్పాండ్కు మకాం మారుస్తున్నారా? కోర్టు కేసులు, ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? పూర్తి వివరాలు ఇక్కడ.
Read MoreApril 20, 2026
tirumala: తిరుమలలో ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగియనుండటంతో మే నెల ప్రారంభం నుంచి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
Read MoreApril 20, 2026
chandrababu birthday: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఎన్టీఆర్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read MoreApril 20, 2026
weather report:ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాతావరణం విభిన్న రూపంలో కనిపిస్తోంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. apsdma ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. నేడు రాష్ట్రంలోని 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 17 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
Read MoreApril 19, 2026
roja daughter anshu: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కూతురు అన్షు అరుదైన ఘనత సాధించింది. యూఎస్లోని ఇండియానా వర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రతిష్టాత్మకంగా అందించే ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డుకు ఎంపికైంది.
Read More
April 19, 2026
chandrababu to campaign in tamil nadu: ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల తరఫున ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.
Read More
April 19, 2026
ap politics: ఏపీ రాజకీయాల్లో ట్వీట్ల రాజకీయం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ప్రధాన ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు, పరామర్శలు తెలుపుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read More
April 19, 2026
deputy cm pawan kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రమైన అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి తరలించారు.
Read MoreApril 18, 2026
nara lokesh: అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (sms టైప్-1) వ్యాధితో కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారి బాధపడుతోంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో చిన్నారికి పునర్జన్మ వచ్చింది.
Read MoreApril 18, 2026
chandrababu comments:నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయాలని, వారి ఆశలను నిలబెట్టాలని కేంద్రం తీసుకువచ్చిన బిల్లును అడ్డుకోవడం దేశానికి వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు.
Read MoreApril 18, 2026
prakash raj faces defamation suit: శ్రీరాముడిపై నటుడు ప్రకాశ్రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీహెచ్పీ, బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
Read MoreApril 17, 2026
summer special trains: వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది.
Read MoreApril 17, 2026
anakapalli earthquake:అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు రాంబిల్లి మండలంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మంచాలు, ఫర్నిచర్ కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు.
Read MoreApril 17, 2026
weather report:ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి ఎంత తీవ్రమైందో స్పష్టంగా చూపుతోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి.
Read MoreApril 16, 2026
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (ssc) ఫలితాలు 2026 మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయింది. రిజల్ట్స్ లింక్ మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Read More
April 16, 2026
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్. సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు. ఇకపై ఉదయం 5 గంటల నుంచే టోకెన్లు లభిస్తాయి. ఆధార్ కార్డు తప్పనిసరి.
Read More
April 16, 2026
ఆకివీడు రామాలయం కేసులో ఏపీ హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ కృష్ణంరాజు. చట్టబద్ధమైన అనుమతులు తీసుకుంటామని హామీ. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Read More
April 16, 2026
student phone call to inter board asking to pass him:ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఫలితాలు విడుదలకాకముందే ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను ఎలాగైనా పాస్ చేయాలని వేడుకున్నాడు.
Read MoreApril 16, 2026
road accident in kurnool:గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 12మందికి తీవ్రగాయాలయ్యాయి.
Read MoreApril 15, 2026
gas explosion: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతిచెందారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవార్ల గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో నిల్వ ఉంచుకున్న రాళ్లు బద్దలు చేసే డిటేనేటర్లు పేలాయి.
Read More
April 15, 2026
టీడీపీలో భారీ మార్పులు. నారా లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగింపు. పూర్తి పొలిట్ బ్యూరో సభ్యుల జాబితా ఇక్కడ చూడండి.
Read MoreApril 23, 2026
April 23, 2026
_1776945286515.jpg&w=1920&q=35)