Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
road accident:పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు
road accident:పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు

December 16, 2025

road accident:పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు

Jagan:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన
Jagan:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన

December 16, 2025

jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

Tirumala:శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే..?
Tirumala:శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే..?

December 15, 2025

tirumala:తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో వచ్చే సంవత్సరం మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. వెంకటేశ్వరుని స్వామి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు..!!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు..!!

December 15, 2025

tirumala: తిరుమలలో డిసెంబర్ 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనాల కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Vande Bharat:నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
Vande Bharat:నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

December 15, 2025

srinivasa verma launches vande bharat trains:ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపురం నుంచి ఎంజీఆర్ చెన్నె రైల్వే స్టేషన్‌కు వందేభారత్ రైలు సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. వందేభారత్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ కోరారు.

Duvvada Madhuri Srinivas: మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ కేసు.. దువ్వాడ మాధురికి మరో బిగ్ షాక్
Duvvada Madhuri Srinivas: మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ కేసు.. దువ్వాడ మాధురికి మరో బిగ్ షాక్

December 15, 2025

notices to duvvada madhuri in moinabad farmhouse party case: మొయినాబాద్‌ బర్త్‌ డే పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాధురి బంధువు పార్థసారథికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Kodi Pandelu in AP: సంక్రాంతికి స్పెషల్ వర్కవుట్స్..  కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్న పందెం కోళ్లు
Kodi Pandelu in AP: సంక్రాంతికి స్పెషల్ వర్కవుట్స్.. కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్న పందెం కోళ్లు

December 15, 2025

sankranti kodi pandelu in ap: ఉభయగోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి వేళ పందెం కోళ్లను బరిలో దింపేందుకు నిర్వహకులు శ్రద్ధ తీసుకుని వీటిని పెంచుతారు.

Man Kills wife in Bapatla District: బాపట్ల జిల్లాలో దారుణం.. భార్యను చంపి మృతదేహంతో పీఎస్‌కు..
Man Kills wife in Bapatla District: బాపట్ల జిల్లాలో దారుణం.. భార్యను చంపి మృతదేహంతో పీఎస్‌కు..

December 14, 2025

man kills wife in bapatla district: కలకాలం కలిసి ఉండాల్సిన కొంతమంది భార్యాభర్తలు కలహాల కాపురంతో ఇంటినే కుంపటిగా మారుస్తున్నారు. కుటుంబాలను కూడా బజారుకీడుస్తున్నారు

Gudivada Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
Gudivada Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు

December 14, 2025

gudivada fire accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడివాడలోని నెహ్రూచౌక్‌ సెంటర్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. క్రమంగా మిగతా షాపులకు మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బొత్స సత్యనారాయణ!
Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బొత్స సత్యనారాయణ!

December 14, 2025

botsa satyanarayana: ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ.3.45 లక్షలు కోట్ల వరకు అప్పు చేశామని.. ఆ అప్పులు కూడా పీపీటీ రూపంలో సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికి తెలుసని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు

Pawan Kalyan with MLA's: అభివృద్ధి, సంక్షేమంలో రాజీ పడొద్దు: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan with MLA's: అభివృద్ధి, సంక్షేమంలో రాజీ పడొద్దు: డిప్యూటీ సీఎం పవన్

December 14, 2025

pawan kalyan with janasena mla's: ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ దశలోనూ రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు సంతృప్తి కలిగించేలా పని చేయాలని సూచించారు.

AP: అనకాపల్లిలో దారుణం.. బీమా డబ్బుల కోసం సొంత మామనే చంపిన అల్లుడు, మనవుడు
AP: అనకాపల్లిలో దారుణం.. బీమా డబ్బుల కోసం సొంత మామనే చంపిన అల్లుడు, మనవుడు

December 13, 2025

brutal murder in anakapalle: భారత దేశంలో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలుగా ఉండేవి. కానీ ఇప్పడు ఆ బంధాలు కాస్త కన్నీటీ గాథలవుతున్నాయి. దీనికి కారణాలు వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు, డబ్బుపై ఇష్టం పెరగడం, అహం, స్వార్థం, సహనం లేకపోవడంతో మానవత్వం మరిచి కొందరు వ్యక్తులు హత్యలు చేస్తున్నారు. బీమా డబ్బుల కోసం సొంత మామను అల్లుడు, మనవుడు హత్య చేసిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.

Konaseema:కోనసీమ జిల్లాలోని ఓ స్కూల్‌లో విషాదం.. హార్ట్ ఎటెక్‌తో విద్యార్థిని మృతి
Konaseema:కోనసీమ జిల్లాలోని ఓ స్కూల్‌లో విషాదం.. హార్ట్ ఎటెక్‌తో విద్యార్థిని మృతి

December 13, 2025

student dies of heart attack in konaseema: దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. చిన్న పెద్ద అని తెడాలేకుండా హార్ట్ ఎటెక్‌తో మరణిస్తున్నారు. దేశంలో విద్యార్థులలో గుండెపోటు మరణాలు అందోళనకరంగా పెరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సిరి అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటుంది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా సృహ కోల్పోయి కిందపడిపోయింది. గమనించిన టీచర్‌, తోటి విద్యార్థులు సిరిని పైకి లేపి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

December 13, 2025

godavari pushkaralu 2027: దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు త్వరలోనే వస్తున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ సర్కారు కీలక ప్రకటన చేసింది.

Visakha Beach Festival: టూరిస్టులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో విశాఖ బీచ్ ఫెస్టివల్
Visakha Beach Festival: టూరిస్టులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో విశాఖ బీచ్ ఫెస్టివల్

December 13, 2025

visakha beach festival: వచ్చే నెల 2026 జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు విశాఖ వేదికగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఈ వెస్టివల్ నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Kusuma Krishna Murthy: రాజకీయాల్లో తీవ్ర విషాదం.. ఏపీ మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
Kusuma Krishna Murthy: రాజకీయాల్లో తీవ్ర విషాదం.. ఏపీ మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

December 13, 2025

ex mp kusuma krishna murthy passed away: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు.

Fire Accident: ఏపీలో అగ్నిప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం
Fire Accident: ఏపీలో అగ్నిప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం

December 13, 2025

fire accident in vizianagaram: విజయనగరం జిల్లా గొలుగువలసలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.

Pawan Kalyan: మహిళా అంధ క్రికెటర్ల గెలుపు దేశానికే గర్వకారణం: పవన్
Pawan Kalyan: మహిళా అంధ క్రికెటర్ల గెలుపు దేశానికే గర్వకారణం: పవన్

December 12, 2025

pawan kalyan meets indian women blind cricket team: వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ భేటీ అయ్యారు

Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి!
Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి!

December 12, 2025

bapatla road accident: రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి సమీపంలోని ఓ ఆటో అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు

AP Deputy CM Pawan Kalyan: వ్యక్తిత్వ హక్కులు కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన పవన్ కల్యాణ్!
AP Deputy CM Pawan Kalyan: వ్యక్తిత్వ హక్కులు కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన పవన్ కల్యాణ్!

December 12, 2025

andhra pradesh deputy cm pawan kalyan moves delhi high court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలకు సంబంధించి వారం రోజులుగా నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది

Minister Lokesh: విశాఖలో కాగ్నిజెంట్ ఆఫీస్‌ను ప్రారంభించిన నారా లోకేశ్
Minister Lokesh: విశాఖలో కాగ్నిజెంట్ ఆఫీస్‌ను ప్రారంభించిన నారా లోకేశ్

December 12, 2025

minister lokesh launched cognizant office in visakhapatnam: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలో ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ ఆఫీస్‌ను శుక్రవారం మంత్రి నారా లోకేవ్ ప్రారంభించారు. మొత్తం 21.31 ఎకరాల్లో కాగ్నిజెంట్ ఆఫీస్‌కు పర్మినెంట్ క్యాంపస్ నిర్మించనున్నారు

AP Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో
AP Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో

December 12, 2025

pm condoles the loss of lives due to a bus mishap in the alluri district: ఏపీలోని అల్లూరి జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.

AP Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి
AP Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి

December 12, 2025

15 dead in alluri bus accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి

CM Chandrababu: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ
CM Chandrababu: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ

December 11, 2025

chandrababu meets global quantum bio foundry team: రాజధాని అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

CM Chandrababu: జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో చంద్రబాబు కీలక సమావేశం
CM Chandrababu: జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో చంద్రబాబు కీలక సమావేశం

December 11, 2025

cm chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Page 1 of 172(4283 total items)