_1765855721365.jpg)
December 16, 2025
road accident:పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు

_1765850567821.jpg)
_1765812551892.jpg)
_1765807800087.jpg)
_1765795531895.jpg)



_1765683949420.jpg)
_1765682829063.jpg)
_1765676151696.jpg)
_1765630276585.jpg)
_1765628409011.jpg)





_1765533006040.jpg)



_1765464022535.jpg)

_1765860957949.jpg)

_1765860268086.jpg)
