Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Minister Lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలి: లోకేశ్‌
Minister Lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలి: లోకేశ్‌

January 19, 2026

minister nara lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు.

Chandrababu: ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: సీఎం చంద్రబాబు
Chandrababu: ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: సీఎం చంద్రబాబు

January 19, 2026

cm chandrababu naidu: ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Cattle Insurance: నోరు లేని జీవికి ‘బీమా’.. నోరున్న మనిషికి ‘ధీమా’ ఏది?
Cattle Insurance: నోరు లేని జీవికి ‘బీమా’.. నోరున్న మనిషికి ‘ధీమా’ ఏది?

January 19, 2026

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశువుల ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం, బ్యాంకులు వాటికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఒక బర్రె చనిపోతే రైతుకు కొంత పరిహారం అందుతుంది కాబట్టి ఆ పెట్టుబడి వృథా పోదనే భరోసా ఉంటుంది.

Guntur: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు 10ఏళ్లు జైలు శిక్ష
Guntur: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు 10ఏళ్లు జైలు శిక్ష

January 19, 2026

si cheated a young woman: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. నిందితుడు అయిన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.

Cm chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
Cm chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు

January 19, 2026

cm chandrababu davos tour: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నారా చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఢీల్లీ వెళ్లింది. మధ్యాహ్నం 2.30కి జ్యూరిక్‌లోని స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్‌కుమార్‌.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 19, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్
Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్

January 19, 2026

bandla ganesh:ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాను చేపట్టనున్న సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు.

MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

January 19, 2026

ed notices to ycp mp mithun reddy:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!
Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!

January 19, 2026

two software engineers died after drinking too much beer:అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేరు ఇంజనీర్ల మృతి చెందారని వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. దీనిపై factcheck స్పందించింది. 'సంక్రాంతి పండుగకి ఆరుగురు పార్టీ చేసుకున్నారు.

Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

January 18, 2026

ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర
Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర

January 18, 2026

bandla ganesh padayatra to tirumala: నిర్మాత బండ్ల గణేశ్‌ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని తెలిపారు.

NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి
NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి

January 18, 2026

ntr ghat:తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగాయి. ఈ వేడుకలు మంత్రి లోకేష్ హాజరై ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల

January 17, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు
CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు

January 17, 2026

cm chandrababu speech at kakinada: గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాన చేశారు.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

January 17, 2026

minister mandipalli ramprasad reddy on apsrtc award: ఏపీఎస్‌‌ఆర్టీసీకి మరో అవార్డు వచ్చింది. ఆర్టీసీకి ప్రతిష్ఠాత్మక ‘గవర్నెన్స్ నౌ- 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్’ అవార్డు రావడం గర్వకారణమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

Private bus fire in Kurnool:ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
Private bus fire in Kurnool:ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

January 17, 2026

private bus fire in kurnool:రాష్ట్రంలో రోజు రోజుకు బస్సు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఏపీలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో పూర్తికా కాలిపోయింది.

Vijayasai Reddy:మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
Vijayasai Reddy:మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు

January 17, 2026

ed notices to vijayasai reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Chandrababu: తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్‌ కేంద్రం: సీఎం చంద్రబాబు
Chandrababu: తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్‌ కేంద్రం: సీఎం చంద్రబాబు

January 16, 2026

the largest research center in tirupati: యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా, వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతోపాటు వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని సూచించారు.

Nellore: పండుగ పూట విషాదం.. ఇసుకపల్లి బీచ్‌లో నలుగురి గల్లంతు
Nellore: పండుగ పూట విషాదం.. ఇసుకపల్లి బీచ్‌లో నలుగురి గల్లంతు

January 16, 2026

four people missing at isukupally beach: కనుమ పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. పండుగ పూట సరదాగా గడిపేందుకు బీచ్‌లో స్నానానికి నలుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు ఈత కొడుతూ గల్లంతయ్యారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో జరిగింది.

Andhra Pradesh: సమాచారశాఖ వాట్సాప్  గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం
Andhra Pradesh: సమాచారశాఖ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం

January 16, 2026

andhra pradesh:చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం సృష్టించాయి. ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపులోకి న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో గ్రూపులో ఉన్న ఉద్యోగులంతా ఈ వీడియోలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!
Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!

January 15, 2026

andhra pradesh:ఏపీలోని గోదావరి జిల్లాలో అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ అత్తగారి ఇంటి ఆతిథ్యం అల్లుళ్లకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిలిస్తుంది. సాధారణంగా గోదావరి జిల్లాలు ఈ తరహా రాజ మర్యాదలకు పెట్టింది పేరు. కానీ, ఈ ఏడాది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక కుటుంబం గోదావరి ఆతిథ్యాన్ని తలదన్నే రీతిలో 158 రకాల వంటకాలతో తమ అల్లుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Andhra Pradesh:కాయ్ రాజా కాయ్.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు ఎవరో తెలుసా..?
Andhra Pradesh:కాయ్ రాజా కాయ్.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు ఎవరో తెలుసా..?

January 15, 2026

cockfighting in andhra pradesh:సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు వ్యాపారం జోరుగా కొనసాతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నాయి. వీటి చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ తరలివచ్చారు.

cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!
cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!

January 15, 2026

cockfighting in andhra pradesh:తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాలకు నెలవు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పేరుతో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. కోర్టులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా పందేల బరులను సిద్ధం చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

January 15, 2026

sankranthi buzz in naravaripalli: ఏపీలోని నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Page 1 of 181(4508 total items)