Home/తాజా వార్తలు
తాజా వార్తలు
India:ఐరాసలో మరోసారి పరువు పోగొట్టుకున్న  పాకిస్థాన్.. పాక్ కుటిల బుద్ధి మానుకోవాలని భారత్ కౌంటర్
India:ఐరాసలో మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. పాక్ కుటిల బుద్ధి మానుకోవాలని భారత్ కౌంటర్

December 16, 2025

india counters pakistan's cunning tactics:ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ప్రపంచ వేదికపై శాంతి గురించి బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించి తన కుటిల బుద్ధిని చాటుకుంది. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకి పంపించి అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీరు సర్వాధికారాలు ఇవ్వడంపై చురకలు ముట్టించారు.

Annagaru Vostarau : ‘అన్న‌గారు వ‌స్తారు’ రూట్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే!
Annagaru Vostarau : ‘అన్న‌గారు వ‌స్తారు’ రూట్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే!

December 16, 2025

annagaru vostarau : కార్తి, కృతిశెట్టి జంట‌గా న‌టించిన అన్న‌గారు వ‌స్తారు సినిమా డిసెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

IPL 2026 Mini Auction: నేడే మినీ వేలం.. 19 మంది కొత్త ప్లేయర్లకు అవకాశం!
IPL 2026 Mini Auction: నేడే మినీ వేలం.. 19 మంది కొత్త ప్లేయర్లకు అవకాశం!

December 16, 2025

19 new players names added in ipl auction 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం అబుదాబీ వేదికగా ఎతిహాద్ అరీనాలో 19వ సీజన్‌కు సంబంధించి ఈ వేలం పాట జరగనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2026 ఆటగాళ్ల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. జట్లు అభ్యర్థనల మేరకు కొత్తగా 19 మంది ఆటగాళ్లను చేర్చారు.

Flights Cancelled: పొగమంచు ఎఫెక్ట్.. 228 విమానాలు రద్దు.. 800 ఫ్లైట్స్ ఆలస్యం
Flights Cancelled: పొగమంచు ఎఫెక్ట్.. 228 విమానాలు రద్దు.. 800 ఫ్లైట్స్ ఆలస్యం

December 16, 2025

flights cancelled: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మెస్తోంది. పొగమంచు కమ్మెయడంతో సరిగా కనిపించకపోవడం కారణంగా 228 విమానాలు రద్దు కాగా.. 800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

road accident:పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు
road accident:పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు

December 16, 2025

road accident:పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు

Encounter Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో పోలీసు మృతి, ఉగ్రవాదికి తీవ్ర గాయాలు
Encounter Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో పోలీసు మృతి, ఉగ్రవాదికి తీవ్ర గాయాలు

December 16, 2025

encounter in jammu kashmir one police killed: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ మృతి చెందగా.. ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Telangana: నేటి నుంచి యాదగిరిలో ధనుర్మాస వేడుకలు
Telangana: నేటి నుంచి యాదగిరిలో ధనుర్మాస వేడుకలు

December 16, 2025

telangana yadagiri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

BCCI:బీసీసీఐ కీలక నిర్ణయం.. విజయ్ హజారే ట్రోఫీలో టీం ఇండియా ఆటగాళ్లు తప్పకుండా ఆడాల్సిందే..
BCCI:బీసీసీఐ కీలక నిర్ణయం.. విజయ్ హజారే ట్రోఫీలో టీం ఇండియా ఆటగాళ్లు తప్పకుండా ఆడాల్సిందే..

December 16, 2025

bcci's key decision: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీం ఇండియా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పకుండా పాల్గొనాలని సూచించింది. ఇండియన్ సీనియర్ ప్లేయర్లు కింగ్ విరాట్ కోహ్లీ, హిట్‌మెన్ రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లు అందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. దేశవాళీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం అవుతుంది.

Telangana: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. రేపు ఈ జిల్లాల్లో మరింత తీవ్రమైన చలిగాలులు
Telangana: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. రేపు ఈ జిల్లాల్లో మరింత తీవ్రమైన చలిగాలులు

December 16, 2025

cold wave in telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Jr NTR : మరోసారి ఎన్టీఆర్ బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్‌..!
Jr NTR : మరోసారి ఎన్టీఆర్ బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్‌..!

December 16, 2025

jr ntr : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌తో ఎన్టీఆర్ క‌లిసి న‌టించ‌బోతున్నాడంటూ బాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Jagan:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన
Jagan:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన

December 16, 2025

jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

Fire Accident: మధురలో ఘోర ప్రమాదం..హైవేపై 4 బస్సులు దగ్ధం
Fire Accident: మధురలో ఘోర ప్రమాదం..హైవేపై 4 బస్సులు దగ్ధం

December 16, 2025

fire accident: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 4 బస్సులు, ఒక కారు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం.

Plane crash: మెక్సికోలో విమాన ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి
Plane crash: మెక్సికోలో విమాన ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి

December 16, 2025

plane crash in mexico: ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోజు రోజుకు విమాన ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు భయోందళనకు గురవుతున్నారు. మెక్సికోలోని టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయల్దేరిన ఓ మినీ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా విమానం స్పాట్‌లోనే కుప్పకూలింది.

Oranges:నారింజ పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..?[
Oranges:నారింజ పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..?[

December 15, 2025

many uses of oranges:నారింజ పండ్లు తింటే అనేక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండ్లులో విటమిన్ సీ ఉంటుంది. నారింజ పండ్లు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బొడ్డు కొవ్వు తగ్గించడంలో సహాయపడాయి. టైప్ 2 డయాబెటిస్, రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ సీ మీ శరీరంలో ఇనుమును గ్రహించడానికి ఉపయోగపడుతుంది వైద్యులు చెబుతున్నారు.

Tirumala:శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే..?
Tirumala:శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే..?

December 15, 2025

tirumala:తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో వచ్చే సంవత్సరం మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. వెంకటేశ్వరుని స్వామి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

Weight loss: నెయ్యి తింటే బరువు పెరుగుతారా?
Weight loss: నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

December 15, 2025

ghee for weight loss: నెయ్యి వంటకాల రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి ఆరోగ్యానికి ఓ వరం లాంటిది. కానీ చాలా మంది బరువు పెరుగుతారనే భయంతో అస్సలు నెయ్యి ముట్టుకోరు.

Weight Loss: బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి...!
Weight Loss: బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి...!

December 15, 2025

weight loss: అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఈరోజు నుంచే డైట్​ స్టార్ట్​ చేయాలని అనుకుంటారు. పండుగలు, పార్టీలు, డెడ్‌లైన్‌ల మధ్య బరువు తగ్గించుకోవడం అసాధ్యం. కొత్త సంవత్సరం వస్తుందనగానే రెజల్యూషన్స్​లో తప్పకుండా ఉండేవాటిలో బరువు తగ్గడం కూడా ఒకటి.

Telangana:42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్
Telangana:42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్

December 15, 2025

tpc chief mahesh goud should approve bc reservations:తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు.

Health Tips: తక్కువ నిద్రపోతే.. బరువు పెరుగుతారా..?
Health Tips: తక్కువ నిద్రపోతే.. బరువు పెరుగుతారా..?

December 15, 2025

health tips: నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గేందుకు రోజూ వ్యాయామం చేస్తూ.. కఠినమైన డైట్‌ పాటిస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన నిద్ర లేకపోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

NewZealand Visa:భారతీయులకు షాక్.. భారత్‌లో వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్
NewZealand Visa:భారతీయులకు షాక్.. భారత్‌లో వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్

December 15, 2025

newzealand visa:ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే వారికి షాక్ తగిలింది. భారతీయులు ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు. అయితే వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును న్యూజిలాండ్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చే యేడాది జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి వస్తోంది. ఇండియాతో సహా ఇతర 25 దేశాల్లో వీసా సర్వీసు ఫీజులు పెంచుతున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు..!!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు..!!

December 15, 2025

tirumala: తిరుమలలో డిసెంబర్ 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనాల కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Samsung Galaxy A57 5G: ఏం తాగి చేశారు భయ్యా ఈ ఫోన్..!
Samsung Galaxy A57 5G: ఏం తాగి చేశారు భయ్యా ఈ ఫోన్..!

December 15, 2025

samsung galaxy a57 5g: శాంసంగ్ గెలాక్సీ a57 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదల కావడం ఖాయమైంది, ఎందుకంటే ఇది sm-a576b/ds మోడల్ నంబర్‌తో బ్లూటూత్ sig, imei వంటి సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించింది.

Gold-Silver Prices: బంగారం, వెండి ధరలు ఎంత వరకు పెరుగుతాయో తెలుసా..?
Gold-Silver Prices: బంగారం, వెండి ధరలు ఎంత వరకు పెరుగుతాయో తెలుసా..?

December 15, 2025

gold-silver prices: బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,33,900/10 గ్రాముల వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం దాదాపు రూ. 1,22,740/10 గ్రాముల వద్ద ఉంది. వెండి ధర కిలోకు రూ.1,97,900 దగ్గర ట్రేడవుతున్నట్లు సమాచారం.

Page 1 of 1302(32549 total items)