_1764937035273.jpg)
December 5, 2025
cm revanth reddy:ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముందుగా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో సన్నబియ్యం ద్వారా పేద ప్రజలకు ఆకలి తీరుస్తున్నట్లు తెలిపారు.






_1764933132907.jpg)


_1764930337085.jpg)






_1764926422806.jpg)






_1764922102421.jpg)
