
February 26, 2026
జనసేన పార్టీ మూడో విడుత సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి 5 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ₹400 సభ్యత్వ రుసుము, ₹5 లక్షల భీమా వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

February 26, 2026
జనసేన పార్టీ మూడో విడుత సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి 5 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ₹400 సభ్యత్వ రుసుము, ₹5 లక్షల భీమా వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
_1764506821171.jpg&w=2560&q=80)
November 30, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి నివాసాల ఎదుట ఫ్లెక్షీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫెక్షీపై ఓటు అనేది మన భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటు మేము అమ్ముకోమని.. మా ఓటు చాలా విలువైనది అమ్మబడదు అని ఫెక్షీపై ముద్రించారు. ఈ ఫెక్షీలు సోషల్ మీడియాలో వైలర్గా మారాయి.

October 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

October 30, 2025
సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ విస్తరణలో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)కు ఫిర్యాదు చేశారు. దీన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు.ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించవద్దని కుట్ర పన్నుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

October 30, 2025
మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

May 14, 2025
YCP Leader Slams Ex MLA Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అసమర్థుడని.. ఆయనను నమ్మి మోసపోయానంటూ వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్ అబూ సంచలన వ్యాఖ్...

April 30, 2025
AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప...

February 14, 2025
YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం ...

February 2, 2025
Nagababu First Public Meeting Held At Punganur: మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల జనంలోకి జనం అనే కార్యక్రమానికి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఆయన సాధారణ జ...

December 3, 2024
Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవ...

November 23, 2024
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపులో అధికార మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 288 స్థానాల్లో అధిక...

November 9, 2024
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రత...

November 5, 2024
AP Deputy CM Pawan Kalyan Comments: చంద్రబాబు, ప్రధాని మోదీ, నేను... 5 కోట్ల మంది ఆంధ్రులకు అండగా ఉండటానికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠా...

October 27, 2024
Thalapathy Vijay First TVK Party Meeting: తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత తమిళ హీరో విజయ్ దళపతి నేడు తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపు...

October 26, 2024
KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ...

October 25, 2024
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు...

October 24, 2024
Vasireddy Padma Quits YSRCP: మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీని విడటానికి కారణమేంటో వెల్లడించారు. మంగళగిరి మండలం కాజ గ...

October 24, 2024
Ponguleti Srinivas Reddy Sensational Comments: తెలంగాణలో పోలిటికల్ బాంబులు పేలే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిథితో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్స...

October 23, 2024
KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లే...

October 20, 2024
Jupally Krishna Rao Counter to Harish Rao: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. మల్లన్నసాగర్పై చర్చకు ర...

October 20, 2024
Mudragada Daughter Joins in Janasena: వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్...

October 10, 2024
PM Narendra Modi launches projects in Maharashtra: హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన...

July 10, 2024
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది

July 4, 2024
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. మే 13న పోలింగ్ సందర్బంగా పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ను ధ్వంసం చేసిన పిన్నెల్లి అక్కడ ఉన్న టీడీపీ ఏజెంటును బెదిరించారు.

July 3, 2024
గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడిందని.. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని సందర్శించిన పవన్.. అనంతరం వారాహి సభలో పాల్గొన్నారు.
March 6, 2026