
February 2, 2026
ex-minister roja's sensational post on social media:ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై, వారి ఇళ్లపై, కార్యాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.


_1765850567821.jpg)












