Home/Tag: YS Jagan Mohan Reddy
Tag: YS Jagan Mohan Reddy
YS Jagan: ఊర్లలో మా కార్యకర్తలను త‌రిమికొడుతున్నారు: జగన్
YS Jagan: ఊర్లలో మా కార్యకర్తలను త‌రిమికొడుతున్నారు: జగన్

January 22, 2026

ys jagan mohan reddy: ప‌ల్నాడులోని పిన్నెల్లి గ్రామంలో దారుణ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వహించిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు.

Read More
YS Jagan: ఊసరవెల్లే సిగ్గుపడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: వైఎస్‌ జగన్
YS Jagan: ఊసరవెల్లే సిగ్గుపడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: వైఎస్‌ జగన్

January 22, 2026

ys jagan mohan reddy press meet comments: తాము చేసిన అభివృద్ధిని తనది చెప్పుకుంటూ ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ భూమండలం మీద క్రెడిట్‌ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని విమర్శించారు.

Read More
YS Jagan: వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర.. ఇక ప్రజల మధ్యే ఉంటాను: వైఎస్ జగన్
YS Jagan: వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర.. ఇక ప్రజల మధ్యే ఉంటాను: వైఎస్ జగన్

January 22, 2026

ys jagan mohan reddy comments on ap government: ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు.

Read More
YS Jagan: జగన్ విమానాల ఖర్చు రూ. 222 కోట్లు... సంచలనం సృష్టిస్తున్న ఏవియేషన్ లెక్కలు
YS Jagan: జగన్ విమానాల ఖర్చు రూ. 222 కోట్లు... సంచలనం సృష్టిస్తున్న ఏవియేషన్ లెక్కలు

December 1, 2025

ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్ ప్రకారం, 2019 నుంచి 2024 మార్చి వరకు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రయాణాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ. 2,22,85,25,893/- అక్షరాలా రెండు వందల ఇరవై రెండు కోట్లు.

Read More
YS Jagan: వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు ఊరట
YS Jagan: వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు ఊరట

July 29, 2025

YS Jagan Gets Big Relief in Saraswati Power Ltd Case: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం కొంతకాలంగా నడుస్తోంది. జగన్, షర్మిల.. తల్లి వైఎస్ విజయమ్మ మధ్య సరస్వతీ పవర్ సహా పలు ఆస్తుల యాజమాన్యంపై భేదాభిప్రాయాల...

Read More
YS Jagan Mohan Reddy : రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పింది : వైఎస్ జగన్

June 3, 2025

YS Jagan visits the affected families : రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు....

Read More
Jagan Assets Issues : వైఎస్ కుటుంబ ఆస్తి వివాదం.. జగన్‌ పిటిషన్‌పై విచారణ

March 6, 2025

Jagan Assets Issues: వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్...

Read More
YS Jagan on Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌ అత్యంత దారుణం: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌!

February 14, 2025

YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో సుధీర్ఘ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎం ...

Read More
YS Jagan Mohan Reddy: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీప బంధువు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి మృతి

January 11, 2025

YS Abhishek Reddy Died: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమీప బంధువు, కజిన్‌ డాక్టర్‌. వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి(36) మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ...

Read More
AP: ఐదేళ్లలో జగన్‌ ఒక్క అభివృద్ధి పని చేయలేదు: సీఎం చంద్రబాబు

October 25, 2024

Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు...

Read More
Former CM Jagan's Letter: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు మాజీ సీఎం జగన్ లేఖ

June 25, 2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More
YCP Chief Jagan Mohan Reddy: మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి

June 20, 2024

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

Read More
YS jagan with MPs: పార్టీ ఎంపీలతో సమావేశమయిన వైఎస్. జగన్

June 14, 2024

వైసీపీ  ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సందర్భంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు .

Read More
Ap Cm Ys Jagan : వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేసిన ఏపీ సీఎం జగన్.. వైభవంగా "వాలంటీర్ల సేవా పురస్కారం" కార్యక్రమం

May 19, 2023

అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్‌

Read More
Ap Cm Ys Jagan : మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్.. నిజాంపట్నంలో పర్యటన

May 16, 2023

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు.

Read More
Ap Cm Jagan: తెదేపా, జనసేనకు జగన్ సవాల్.. ఏమన్నారో తెలుసా?

February 28, 2023

Ap Cm Jagan: రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.

Read More
Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పధకంలో నగదు జమ చేసిన సీఎం జగన్

August 3, 2022

ఏపీ సీఎం జగన్‌ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

Read More
CM Jagan: ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు సీఎం జగన్

July 12, 2022

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు.

Read More