Home/Tag: YS Jagan
Tag: YS Jagan
YS Jagan Hyderabad Visit: సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్... ఆరేళ్ల తర్వాత ప్రత్యక్షంగా!
YS Jagan Hyderabad Visit: సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్... ఆరేళ్ల తర్వాత ప్రత్యక్షంగా!

November 20, 2025

former cm ys jagan to appear in hyderabad cbi court today: ఏపీ మాజీ సీఎం జగన్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బేగంపేట నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు వరకు ర్యాలీగా బయలుదేరనున్నారు.

Health Tips: రోజూ లీటర్ కంటే తక్కువ నీరు తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
Health Tips: రోజూ లీటర్ కంటే తక్కువ నీరు తాగితే శరీరంలో జరిగేది ఇదే..!

November 14, 2025

health tips: మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని చాలా మంది నెగ్లేట్ చేస్తూ ఉంటారు.

KTR press meet: గెలుపోటములు సహజం.. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం: కేటీఆర్‌
KTR press meet: గెలుపోటములు సహజం.. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం: కేటీఆర్‌

November 14, 2025

ktr press meet: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి మరింత బలంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు శ్రమిద్దామన్నారు.

MP Sabari: పులివెందుల జగన్‌ అడ్డా కాదు.. టీడీపీ కంచుకోట కాబోతోంది: ఎంపీ శబరి
MP Sabari: పులివెందుల జగన్‌ అడ్డా కాదు.. టీడీపీ కంచుకోట కాబోతోంది: ఎంపీ శబరి

August 9, 2025

Nandyal MP Byreddy Sabari: పులివెందుల జగన్‌ అడ్డా కాదని, టీడీపీ కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప...

Chandrababu: దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు
Chandrababu: దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు

August 1, 2025

CM Chandrababu fires On YS Jagan: దేశంలోనే ఎక్కువ మొత్తంలో పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులందరికీ సాయం చేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీలో ఏపీ తర్వాత తెల...

YS Jagan: జగన్‌ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్‌కు గాయాలు
YS Jagan: జగన్‌ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్‌కు గాయాలు

July 31, 2025

YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న...

YS Jagan: పాత రోజులను గుర్తుపెట్టుకుని సీఎం పగ సాధిస్తున్నారు
YS Jagan: పాత రోజులను గుర్తుపెట్టుకుని సీఎం పగ సాధిస్తున్నారు

July 31, 2025

Nellore Tour: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. కాలేజ...

YS Jagan: నన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు..
YS Jagan: నన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు..

July 31, 2025

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులన...

YS Jagan Nellore Tour: జగన్ పర్యటనతో నెల్లూరులో ఉద్రిక్తత
YS Jagan Nellore Tour: జగన్ పర్యటనతో నెల్లూరులో ఉద్రిక్తత

July 31, 2025

High Tension: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జగన్ కు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శించ...

YS Jagan: వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు ఊరట
YS Jagan: వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు ఊరట

July 29, 2025

YS Jagan Gets Big Relief in Saraswati Power Ltd Case: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం కొంతకాలంగా నడుస్తోంది. జగన్, షర్మిల.. తల్లి వైఎస్ విజయమ్మ మధ్య సరస్వతీ పవర్ సహా పలు ఆస్తుల యాజమాన్యంపై భేదాభిప్రాయాల...

AP Elections: ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో పోలింగ్
AP Elections: ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో పోలింగ్

July 28, 2025

AP Byelections Notification Released: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉపఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయతీలకు ఎన్నికల నోట...

Anitha: జగన్.. అతని గొయ్యి అతనే తవ్వుతున్నారు
Anitha: జగన్.. అతని గొయ్యి అతనే తవ్వుతున్నారు

July 28, 2025

Vangalapudi Anitha: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి వంగల పూడి అనిత ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారని విమర్శించారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన...

YS Jagan Padayatra: త్వరలో పాదయాత్ర చేయనున్న జగన్.. 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యం!
YS Jagan Padayatra: త్వరలో పాదయాత్ర చేయనున్న జగన్.. 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యం!

July 22, 2025

YSRCP Leader YS Jagan Praja Sankalpa Yatra: మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రానున్న 2029 ఎన్నికల్లో ఆ...

Minister Partha Sarathy: పోలవరం ధ్వంసం చేయాలని చూస్తున్నారు
Minister Partha Sarathy: పోలవరం ధ్వంసం చేయాలని చూస్తున్నారు

July 18, 2025

Polavaram Project: బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్నింటిపైన వైఎస్ జగన్ విషం చిమ్ముతున్నారని...

CM Chandrabau: ఒక్క ఛాన్స్ అని వచ్చి నరుకుడు మొదలు పెట్టారు
CM Chandrabau: ఒక్క ఛాన్స్ అని వచ్చి నరుకుడు మొదలు పెట్టారు

July 17, 2025

AP: 'రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ కొందరు అధికారంలోకి వచ్చారు. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు. హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారు' అన...

YS Jagan: పోలవరం, బనకచర్లపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan: పోలవరం, బనకచర్లపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

July 16, 2025

YSRCP chief YS Jagan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ‌ధ్య జ‌ల‌వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం, గోదావ‌రి జ‌లాల‌కు సంబంధించి స్ప‌ష్టంగా అర్థంగా చేసుకోవ...

YS JAGAN: ‘రప్పా.. రప్పా’పై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
YS JAGAN: ‘రప్పా.. రప్పా’పై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

July 16, 2025

YS Jagan Sensational Comments About Ap Politics: ఏపీలో కలకలం రేగిన ‘రప్పా.. రప్పా’పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా నరుకుతామ...

AP High Court: వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!
AP High Court: వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

July 15, 2025

AP High Court on YS Jagan Quash Petition: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ క్వాష్ పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసు క్వ...

Jagan Chittoor Tour: వైఎస్ జగన్  పర్యటనలో మరోసారి ఉద్రిక్తత.. కాన్వాయ్‌ నుంచి జారిపడిన వైసీపీ నేత!
Jagan Chittoor Tour: వైఎస్ జగన్  పర్యటనలో మరోసారి ఉద్రిక్తత.. కాన్వాయ్‌ నుంచి జారిపడిన వైసీపీ నేత!

July 9, 2025

High Tension on YS Jagan Chittoor Tour: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనను వైసీపీ నేతలు ఎప్పటిలా బలప్రదర్శనకు వేదికగా మార్చారు. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర...

Payyavula Keshav: ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్!
Payyavula Keshav: ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్!

July 8, 2025

Minister Payyavula Keshav: రాష్ట్రానికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్రలు పన్నుతున్నారని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. జగన్‌ అండ్‌ కో చేస్తున్న కుట్రలను దేశ...

YS Jagan Kadapa Tour: కడప జిల్లాలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన..!
YS Jagan Kadapa Tour: కడప జిల్లాలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన..!

July 7, 2025

YS Jagan Kadapa Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖ...

YS Jagan: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట..  విచారణ 2 వారాలకు వాయిదా
YS Jagan: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట.. విచారణ 2 వారాలకు వాయిదా

July 1, 2025

YS Jagan Singaiah death case: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దళితుడు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసి...

Chandrababu: 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి : ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి : ఏపీ సీఎం చంద్రబాబు

June 29, 2025

CM Chandrababu Comments On YS Jagan: వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్ప...

Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్‌కు స్వల్ప ఊరట
Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్‌కు స్వల్ప ఊరట

June 27, 2025

Former CM YS Jagan: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మృతి చెందాడు. కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ వాహన...

Page 1 of 4(90 total items)