Uttar Pradesh: యమునా నదిలో పడవ బోల్తా.. 9 మంది మృతి
April 10, 2026
uttar pradesh: ఉత్తర్ప్రదేశ్లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. బృందావన్లోని యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
Read More
