
Woman Murdered in Shadnagar: తల్లి హత్య.. రాత్రంతా మృతదేహం పక్కనే ఏడుస్తూ గడిపిన చిన్నారి!
March 23, 2026
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శివారులో శోభ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. తల్లి రక్తపు మడుగులో ఉన్నా తెలియని ఆ రెండేళ్ల చిన్నారి రాత్రంతా అక్కడే ఏడుస్తూ గడపడం అందరినీ కలిచివేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ.
Read More
_1774259642703.jpg&w=1920&q=75)

_1774253712839.jpg&w=1920&q=75)