
January 17, 2026
vande bharat sleeper train: భారత్లో తొలి ‘వందేభారత్’ స్లీపర్ రైలు పట్టా లెక్కింది. శనివారం పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో అధునాతన ట్రైన్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ ట్రైన్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.

_1767701205372.png)




_1765454875857.jpg)








