
March 21, 2026
mamata banerjee:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ప్రజల హక్కులను హరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంజాన్ సందర్భంగా కోల్కతా కేంద్ర ప్రాంతంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, అక్కడి నుంచే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read More



_1767701205372.png&w=1920&q=80)




_1765454875857.jpg&w=1920&q=80)


