
January 17, 2026
ed notices to vijayasai reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.





_1768637713209.jpg)
_1768637170310.jpg)
