
February 4, 2026
suicide of sisters in uttar pradesh: ఈ మధ్య కాలంలో భారత దేశంలో ఆన్లైన్ గేమ్స్కు బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కవగా ఆన్లైన్లో గేమ్స్ ఎక్కవగా ఆడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకావడం, ఆరోగ్య సమస్యల వల్ల యువత, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు భవనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు స్పాట్లోనే మృతి చెందారు.




_1767237250663.jpg)


_1765864481308.jpg)
_1765849713621.jpg)
_1765452446168.jpg)









