
January 27, 2026
union minister kinjarapu rammohan naidu:ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్గా పేరొందిన “వింగ్స్ ఇండియా 2026” హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై ప్రారంభించనున్నారు.





