April 30, 2026
tirumala:తిరుమలలోని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Read More


