March 21, 2026
tirumala:తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో నారా కుటుంబం పాల్గొంది.
Read MoreMarch 21, 2026
tirumala:తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో నారా కుటుంబం పాల్గొంది.
Read MoreMarch 20, 2026
tirumala:తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రాక అంచనాలకు మించి ఉండటంతో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు దాటి బయటకు వచ్చి శిలాతోరణం వరకు పొడవుగా సాగుతున్నాయి.
Read MoreMarch 19, 2026
tirumala:ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. వరుసగా సెలవులు రావడంతో ఈ ఐదు రోజుల పాటు రద్దీ మరింత అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Read MoreMarch 18, 2026
tirumala:తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతూ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు నిరీక్షణ తప్పదని అధికారులు తెలిపారు.
Read MoreMarch 16, 2026
tirumala tickets released:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం జూన్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు సంబంధించి టీటీడీ బోర్డు(ttd) కీలక ప్రకటన చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ముఖ్య సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
Read MoreMarch 13, 2026
tirumala laddu issue: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (tirumala laddu issue) విషయంలో నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Read MoreMarch 13, 2026
tirumala crowd of devotees:కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తిరుమల కొండకు తరలి వస్తున్నారు. వీకెండ్ సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.
Read MoreMarch 10, 2026
tirumala:తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతుంది. శుక్రవారం మొదలైన భక్తుల రద్దీ నేటికి కూడా అదేవిధంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్ల లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
Read MoreMarch 7, 2026
tirumala:ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక-ఇంధన రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (iocl)కు టీటీడీ పాలక మండలి లేఖ రాసినట్లు సమాచారం.
Read More
March 6, 2026
tirumala on madhuri tanuja birthday celebrations:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేకు తీసుకుచ్చి అతిథిగృహంలో కటీంగ్ చేశారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్గా మారింది. ఈ పోస్టుపై టీటీడీ స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read MoreMarch 5, 2026
tirumala: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న ఉగాది ఆస్థానం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది.
Read More
March 1, 2026
tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఈ నెల 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 1, 2 తేదీల్లో స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
Read More
February 28, 2026
geeturoyal tirumala reels controversy: తిరుమలలో మరోసారి నిబంధనలను ఉల్లంఘించారు. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డులో రీల్స్ చేశారు. రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వివాదానికి దారితీసింది.
Read More
February 28, 2026
tirumala:తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి, బయట క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,414 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లకు చేరింది.
Read More
February 24, 2026
actress meenakshi chaudhary: నటి మీనాక్షి చౌదరి తిరుమల యాత్రపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దర్శనం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వచ్చిన అనంతరం ఆమె ఎక్స్లో ఓ వీడియో పోస్టు చేశారు. తాను తిరుమలకు ఎన్నోసార్లు వచ్చినప్పటికీ, ప్రతి సారి కొత్త అనుభూతే కలుగుతుందని తెలిపారు.
Read More
February 23, 2026
ttd sri srinivasa divyanugraha homam tickets: తిరుమల భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఈ నెల 25న రిలీజ్ చేయనుంది. 25న ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది.
Read More
February 23, 2026
tirumala:తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుమలలో క్యూలైన్లో పాము కలకలం రేపింది. రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్లో నిలుచున్న భక్తురాలు మౌనిక (27) పాము కాటు వేసింది.
Read More
February 19, 2026
actress trisha: నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి నైవేద్య విరామంలో శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
Read More_1770536660882.jpg&w=1920&q=80)
February 8, 2026
nidhi agarwal:కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు తరలివస్తారు. సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
Read More_1770518568781.jpg&w=1920&q=80)
February 8, 2026
crowd of devotees in tirumala:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి ఆలయానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివస్తారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల దేవస్తానికి వస్తారు. నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికమైంది.
Read More_1769837735484.jpg&w=1920&q=80)
January 31, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టిక్కెట్లు లేని శ్రీవారి భక్తులకు స్వామివారిని దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read More_1769764183361.jpg&w=1920&q=80)
January 30, 2026
tirumala: చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేయనున్నారు.
Read More
January 29, 2026
pawan kalyan: జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు నెయ్యి లేకుండా రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని వ్యాఖ్యానించారు.
Read More_1769659578173.jpg&w=1920&q=80)
January 29, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
Read More_1769568657577.jpg&w=1920&q=80)
January 28, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. అంతేకాకుండా సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
Read MoreMarch 21, 2026
March 21, 2026