March 25, 2026
high court: పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ గడ్డం ప్రసాద్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ.. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇవాళ హైకోర్టు ఈ కేసు విచారణ స్వీకరించింది. పబ్లిక్గానే కాంగ్రెస్ కండువా కప్పుకొని అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొన్న ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Read More
_1768026139643.jpg&w=1920&q=80)
