March 20, 2026
cm revanth reddy: టెన్త్ ఎగ్జామ్స్పై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వానిది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అన్నారు.
Read More

_1776085461768.jpg&w=1920&q=35)