April 21, 2026
telangana:తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కీలకమైన టీజీఎస్ఆర్టీసీ మరోసారి సమ్మె దిశగా అడుగులు వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు, ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో పీఆర్సీ అమలు, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ నేడు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.
Read More



_1776059545983.jpg&w=1920&q=80)
_1776050273326.jpg&w=1920&q=80)
_1775722950578.jpg&w=1920&q=80)



