
January 25, 2026
vanga madhusudhan reddy: తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.







_1770195444852.jpg)
_1770195074426.jpg)
_1770194286603.jpg)
_1770193049592.jpg)