
December 29, 2025
cm revanth reddy chitchat with media in assembly about kcr: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు సభ ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులు, విప్లతో తన ఛాంబర్లో సమావేశమయ్యారు




_1767082917280.jpg)


_1767081154955.jpg)
