t20 world cup-2026: టీ20 వరల్డ్ కప్-2026కు వేళ.. టీమ్ఇండియాకు గుడ్న్యూస్. గాయం కారణంగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు స్టార్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ దూరమయ్యాడు. తిలక్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
ind vs nz: టీమ్ఇండియా మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్ (137), ఫిలిప్స్ (106) సెంచరీల మోత మోగించారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. ఓ దశలో కివీస్ 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
india u19 team won by 233 runs: దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో మూడు యూత్ వన్డేల సిరీస్ను యువ భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన 3వ వన్డేలో భారత జట్టు 233 రన్స్ తేడాతో భారీ ఘన విజయం సాధించింది.
vaibhav suryavanshi breaks rishab pant's record: 2026 సంవత్సరాన్ని భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతంగా ప్రారంభించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్టేల్లో భారత అండర్-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కెప్టెన్గా, ఆటగాడిలా తన అద్భుత బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను తనవైపు తిప్పుకున్నాడు ఈ కుర్రాడు
ec issued summons to team india cricketer mohammed shami: టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి, అతడి సోదరుడు మహమ్మద్ కైఫ్లకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది.
former team india cricketer ambati rayudu become father: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రి అయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీని అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్టు చూసిన క్రీడా అభిమానులు రాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు
team india: ఈ సంవత్సరం టీమ్ఇండియా పురుషుల జట్టు t20 వరల్డ్ కప్ ఆడనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2024లో పొట్టికప్పును భారత జట్టు సొంతం చేసుకుంది. ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
india vs srilanka women t20: శ్రీలంక, టీమ్ఇండియా మహిళల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఈ సిరీస్లో ఆడిన నాలుగు మ్యాచ్లను భారత్ గెలిచింది. చివరి పోరులోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
why shubman gill dropped from t20 world cup 2026: ఇండియా, శ్రీలంక వేదికలుగా 2026 టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ బీసీసీఐ ప్రపంచ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో టీమ్ ఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుభ్మన్ గిల్ కు చోటు దక్కలేదు. గత కొంత కాలంగా జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన శుభ్మన్ గిల్ కు ఈ జట్టులో చోటు లభించకపోవడంతో గిల్ అభిమానులు నిరాశకు గురయ్యారు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
bcci announced indian team squad for t20 world cup 2026: భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్కప్ 2026 ఫ్రిబవరి 7వ తేదీనుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా సూర్యకుమార్ వ్యవహరించనుండగా.. వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు జట్టులో చోటు దక్కలేదు.
india beat south africa by 30 runs win series: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత్ దుమ్ములేపింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఐదో టీ20 మ్యాచ్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో టీమిండియా 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
india vs south africa 4th t20: సౌతాఫ్రికా, భారత్ మధ్య బుధవారం నాలుగో టీ20 జరగనుంది. లక్నో వేదికగా అటల్ బీహారి వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
india u19 vs malaysia u19 match: అండర్ 19 ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం టీమిండియా, మలేషియా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా.. 11 ఓవర్లు 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది
bcci's key decision on vijay hazare trophy: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీం ఇండియా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పకుండా పాల్గొనాలని సూచించింది. ఇండియన్ సీనియర్ ప్లేయర్లు కింగ్ విరాట్ కోహ్లీ, హిట్మెన్ రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లు అందరూ కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. దేశవాళీ క్రికెట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం అవుతుంది.
abhishek sharma comments on surya and gill: భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్లు గత కొన్ని మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దీంతో సూర్య, గిల్లపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వీరిద్దరికీ భారత్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. 2026లో జరిగే టీ20 వలర్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్, గిల్లు రాణిస్తారని మీడియా సమావేశంలో అభిషేక్ శర్మ వెల్లడించాడు
india vs south africa 3nd t20 update: ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియా, సౌత్ఆఫ్రికా మధ్య మూడో టీ20 జరగనుంది. టీం ఇండియా-సౌత్ ఆఫ్రీకా టీ20లో భారత్ ఓడిపోయింది. దీంతో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగే వేదికలో డ్యూ (మంచు) తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండీయా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
india vs south africa 3rd t20: భారత్ - దక్షిణాఫ్రికా మధ్య నేడు ధర్మశాల వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ధర్మశాలలో జరిగే మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు బలంగానే ఉన్నాయి. భారత్ ఓపెనర్లు బలహీనంగా కనిపిస్తున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం గత రెండు మ్యాచ్లలో వైఫల్యం పొందింది.
ravindra jadeja wife rivaba jadeja comments on indian cricket players: టీమ్ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్వారకలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్రికెటర్లలో వ్యసనపరులు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు
india target is 214 in 2nd t20 with south africa: టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 46 బంతుల్లో 90 రన్స్తో చేలరేగారు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న అతడిని వికెట్ కీపర్ జితేశ్ శర్మ అద్భుతమైన స్టింపింగ్తో వెనక్కి పంపారు
india vs south africa 2nd t20 : ఇండియా సౌత్ఆఫ్రికా 2వ టీ20లో ఘోర పరాజయం పాలైంది. 214 రన్స్ టార్గెట్గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో 51 రన్స్ తేడాతో దక్షిణ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల సిరిస్లో సిరీస్ 1-1తో సమమైంది. మన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ(62) ఒంటరి పోరాటం చేసినా వృథా అయ్యింది.
Team India's Squad For Asia Cup 2025: వచ్చే నెల యూఏఈలో ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి మొత్తం 8 జట్లు బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియ...
Womens Cricket: మరో 50 రోజుల్లో భారత్ వేదికగా మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. భారత లెజ...
London Test: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎంతో ఒత్తిడిని తట్టుకుని 100 పరుగులను పూర్తి చేసుకున్నాడ...
London Test: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసి ఘోరంగా విఫలమయ్యారు. జోష్ టంగ్, అట్క...