March 15, 2026
vairamuthu: సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ పురస్కారం 2025వ ఏడాదికి తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు పేరును ఎంపిక కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్, ఎంపీ కమల్ హాసన్ తదితరులు తమ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Read More





_1773545361576.jpg&w=1920&q=75)