
January 30, 2026
suryakumar yadav:ఇండియా- న్యూజిలాండ్ ఐదు టీ20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీం ఇండియా క్రికెటర్లు తిరువనంతపురం చేరుకున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్ సంజు శాంసన్ను సరదాగా కాసేపు ఆట పట్టించాడు.




_1765793958865.jpg)





