March 4, 2026
kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.
Read More



_1768231009769.png&w=1920&q=80)
_1768208563083.png&w=1920&q=80)

_1776085461768.jpg&w=1920&q=35)