Revanth Reddy:వైభవంగా రాములోరి కళ్యాణోత్సవం.. పట్టువస్త్రాలు అందజేసిన సీఎం
March 27, 2026
revanth reddy:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నులపండువగా కొనసాగుతుంది. మిథిలా మండపంలో జరుగుతున్న ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శ్రీరాముల వారి ఆలయం ప్రాంగణం రద్దీ నెలకొంది. దీంతో భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
Read More




