
March 1, 2026
speaker ayyannapatrudu:ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయేల్, యునైటెడ్ స్టేట్స్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికాకు మద్దతు తెలిపిన దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. బహ్రెయిన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రవాస తెలుగువారి యోగక్షేమాలను ఆరా తీశారు.
Read More


_1777360833058.jpg&w=1920&q=35)