
February 3, 2026
minister payyavula keshav press meet: తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

February 3, 2026
minister payyavula keshav press meet: తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

February 1, 2026
former cm kcr sit investigation concludes: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలపాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.

January 31, 2026
brs calle for protests in telangana against kcr political harassment: రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ను సిట్ విచారణను పిలవడంపై నిరసనలు చేపట్టనుంది.

January 30, 2026
sit issues another notice to former cm kcr: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు పంపారు.

January 29, 2026
kcr phone tapping case sit notices response: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న రోజున తాను విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు.
_1769098322560.jpg)
January 22, 2026
శుక్రవారం ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. సీఆర్పీసీ 160 కింద నందినగర్లోని కేటీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులను అందజేశారు.

August 8, 2025
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తె...

August 2, 2025
Vijayawada ACB Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలను ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ అధికారులకు సిబ్బంది అందజేశా...

July 24, 2025
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల...

July 20, 2025
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ ...

July 20, 2025
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టును సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసు...

July 17, 2025
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్...

July 10, 2025
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్...

June 23, 2025
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు ...

June 17, 2025
600 Phone Tapping Victims Attends SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటి...

June 17, 2025
AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కో...

June 9, 2025
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగగ...

June 4, 2025
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార...

April 18, 2025
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిర...

April 17, 2025
Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ ...

April 15, 2025
SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది....

July 9, 2024
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.

May 18, 2024
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు

June 9, 2023
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

June 8, 2023
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.
February 4, 2026

February 4, 2026

February 4, 2026

February 3, 2026
