_1769519933164.png&w=2560&q=80)
January 27, 2026
ktr: సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ను కలిసి స్కామ్పై ఫిర్యాదు చేశారు. బొగ్గు స్కామ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరారు బీఆర్ఎస్ నేతలు.







