April 1, 2026
shreyas iyer comments:గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జరిగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్, “మొదటి మ్యాచ్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. బంతి బలంగా తాకడంతో కొంతసేపు తీవ్ర నొప్పి అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. గెలుపు సమయంలో నెగటివ్గా ఆలోచించకూడదు. నేను ఎప్పుడూ పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తాను” అని చెప్పారు.
Read More
_1775047751970.jpg&w=1920&q=35)
