_1765803639794.jpg)
December 15, 2025
jio happy new year plan 2026: జియో తన భారతీయ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం "హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్"ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ మొత్తం 28 రోజుల పాటు ప్రతిరోజూ 2gb 5g డేటాను అందిస్తుంది
_1765803639794.jpg)
December 15, 2025
jio happy new year plan 2026: జియో తన భారతీయ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం "హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్"ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ మొత్తం 28 రోజుల పాటు ప్రతిరోజూ 2gb 5g డేటాను అందిస్తుంది

February 14, 2025
JioCinema and Disney Hotstar have finally merged into JioHotstar: ఓటీటీ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. అందరూ ఊహించిన విధంగానే ప్రముఖ ఓటీటీ వేదికలు జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెం...

September 19, 2023
రిలయన్స్ జియో భారతదేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో హోమ్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ హోమ్ సేవలు మరియు హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో కూడిన సమగ్ర పరిష్కారమైన జియో ఎయిర్ ఫైబర్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై మరియు పూణే ఉన్నాయి.

June 9, 2023
యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి..

May 13, 2023
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

April 28, 2023
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్టెల్ తన నెట్వర్క్ను వేగంగా విస్తరింప చేస్తోంది.

March 26, 2023
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్లో ఉంచిన నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో

March 26, 2023
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది

March 22, 2023
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా తమ జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. కొత్తగా జియో 5జీ సర్వీసులు అందుబాటు లోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5జీ నెట్వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

March 21, 2023
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరికొన్ని నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.

February 14, 2023
వాలెంటైన్స్ డే సందర్భంగా దిగ్గజ టెలికాం సంస్థలు పలు ఆఫర్స్ ప్రకటించాయి. ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్లను లాంచ్ చేశాయి.

January 24, 2023
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్...

January 10, 2023
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూ...

December 28, 2022
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

November 28, 2022
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్ఫామ్" పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.

October 22, 2022
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్లోని నాథ్ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

October 14, 2022
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్తో డిఫరెంట్ ప్లాన్స్ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.

October 3, 2022
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది.

October 1, 2022
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

July 18, 2022
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క టెలికాం విభాగమైన రిలయన్స్ జియో, రాబోయే 5G స్పెక్ట్రమ్ వేలం కోసం 14,000 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ (EMD) సమర్పించింది.

July 18, 2022
రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త హెచ్ పి స్మార్ట్ సిమ్ ల్యాప్టాప్ను ప్రకటించింది. హెచ్ పి స్మార్ట్ సిమ్ లైఫ్ అనేది మొదటి రకమైన స్మార్ట్ LTE ల్యాప్టాప్ ఆఫర్. మీరు హెచ్ పి నుండి స్మార్ట్ LTE ల్యాప్టాప్ను కొనుగోలు చేస్తే, 100GB ఉచిత డేటాను పొందుతారు.
December 17, 2025

December 17, 2025

December 17, 2025
_1765955871902.jpg)