Home/Tag: Rangareddy District
Tag: Rangareddy District
Earthquake: చేవేళ్లలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Earthquake: చేవేళ్లలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

March 20, 2026

earthquake: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. శుక్రవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో చేవేళ్ల పట్టణం, పరిసర గ్రామాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది (earthquake). ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు సాగినప్పటికీ, ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని పాత్రలు, ఇతర వస్తువులు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. చేవేళ్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది.

Read More
Murder in RangaReddy:ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. ఎలా చంపిందంటే..?
Murder in RangaReddy:ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. ఎలా చంపిందంటే..?

February 22, 2026

murder in rangareddy:రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్తను వివాహేతర సంబంధం కారణంగా భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శంకర్‌పల్లి మండలం పరిధిలో చోటుచేసుకుంది.

Read More
Murder in RangaReddy:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అన్న చేతిలో మహిళా న్యాయవాది బలి
Murder in RangaReddy:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అన్న చేతిలో మహిళా న్యాయవాది బలి

February 4, 2026

murder in rangareddy:సొంత అన్న చేతిలో చెల్లి దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళా న్యాయవాది స్వప్న(34)ను తన సొంత అన్న హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
Rangareddy: చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థుల మృతి
Rangareddy: చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు విద్యార్థుల మృతి

January 8, 2026

four students died when their car hit tree: రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.

Read More
Telangana Panchayat Elections 2025: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఓటు వేసి పోలింగ్ కేంద్ర వద్దే కుప్పకూలిన వృద్ధుడు!
Telangana Panchayat Elections 2025: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఓటు వేసి పోలింగ్ కేంద్ర వద్దే కుప్పకూలిన వృద్ధుడు!

December 14, 2025

telangana panchayat elections 2025 : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు పడిఉన్న వృద్ధుడిని లేపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధరించారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More
Accident: విషాదంగా ముగిసిన విహారయాత్ర.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

June 11, 2025

Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉం...

Read More