April 2, 2026
union minister rammohan naidu: తెలుగువారందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చరిత్రలో ప్రజారాజధానిగా అమరావతి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు.
Read MoreApril 2, 2026
union minister rammohan naidu: తెలుగువారందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చరిత్రలో ప్రజారాజధానిగా అమరావతి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు.
Read More_1773657483187.jpg&w=1920&q=80)
March 16, 2026
key announcement by union minister rammohan naidu:పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక వివరాలను వెల్లడించారు.
Read MoreMarch 4, 2026
kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.
Read More_1770894705598.png&w=1920&q=80)
February 12, 2026
cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.
Read More
January 28, 2026
rammohan naidu: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.
Read More
January 28, 2026
union minister rammohan naidu:హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
Read More
January 27, 2026
indian aviation: భారత విమానయాన రంగంలో కొత్త శకం మొదలైంది. ఆర్మనిర్భర్ భారత్ లక్ష్యంగా భారత దేశంలోనే ప్రాంతీయ రవాణా విమానాలను తయారు చేసేందుకు.. దేశీయంగా సమగ్ర విమానయాన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అదానీ-ఎంబ్రేయర్ వ్యూహాత్మకంగా చేతులు కలిపాయి.
Read More_1767581157073.jpg&w=1920&q=80)
January 5, 2026
minister rammohan naidu at warangala airport inauguration: తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన, భోగి, సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కలిసి పాల్గొన్నారు.
Read More_1767499731691.jpg&w=1920&q=80)
January 4, 2026
annadata sukhibhava scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద రెండు విడతల్లో రూ.14వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో విడత సాయం అందించనున్నట్లు వెల్లడించారు.
Read More
December 30, 2025
vaikunta ekadasi 2025 @tirimala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు
Read More_1765876458979.jpg&w=1920&q=80)
December 16, 2025
union minister rammohan naidu: ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖలోని భోగాపురంలో ఇంటర్నేషనల్ విమానాశ్రాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమానాశ్రయాన్ని వచ్చే సంవత్సరం మేలో ప్రారంభించనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Read More
July 21, 2025
Union Minister Rammohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. ప్రమాదంప...
Read MoreJune 12, 2025
Union Minister Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించ...
Read MoreMay 9, 2025
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి....
Read MoreApril 23, 2025
Rammohan Naidu : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు భార...
Read MoreApril 17, 2025
Union Minister Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులన...
Read MoreApril 2, 2026
April 2, 2026
April 2, 2026