
January 26, 2026
explosive material in rajasthan:గణతంత్ర దినోత్సవ వేడుకలు రోజున దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రాత్రి ఇంటెలిజెస్స్ అధికారులు స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్లో 10వేల కేజీల పేలుడు సామగ్రి లభ్యమైంది.



_1767696008904.png)





_1770190762671.jpg)

_1770189595014.jpg)

