Rail Corridors: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతి, తిరుపతి కేంద్రంగా బుల్లెట్ రైలు కారిడార్లు
April 6, 2026
rail corridors: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారీ హైస్పీడ్ రైల్ కారిడార్ల (rail corridors)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా రాజధాని అమరావతి (amaravati), ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (tirumala) లను దేశంలోని మెట్రో నగరాలతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
Read More
