
February 4, 2026
bjp public meeting at mahaboobnagar: ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ విమర్శించారు. బుధవారం మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప్ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

_1768565530885.jpg&w=2560&q=80)



_1772622317194.jpg&w=2560&q=75)
