March 13, 2026
president who did not give appointment to trinamool leaders:భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులకు నిరాశ ఎదురైంది. సమయాభావం కారణంగా ప్రస్తుతం సమావేశం సాధ్యం కాదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. పశ్చిమబెంగాల్లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి రాష్ట్రపతికి వివరించేందుకు టీఎంసీకి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సమావేశానికి అనుమతి కోరింది. అయితే అధ్యక్షురాలి కార్యాలయం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
Read More





