March 18, 2026
mallikarjuna kharge: ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో సరదా సన్నివేశాలు కరవయ్యాయి. సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా నిరసనలు, నినాదాలతో సభలు హోరెత్తుతాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది.
Read MoreMarch 18, 2026
mallikarjuna kharge: ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో సరదా సన్నివేశాలు కరవయ్యాయి. సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా నిరసనలు, నినాదాలతో సభలు హోరెత్తుతాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది.
Read MoreMarch 18, 2026
fire accident: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్చౌక్ మార్కెట్లో ఉన్న నాలుగో అంతస్తు భవనంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.
Read MoreMarch 11, 2026
pm modi in kerala: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రవాస భారతీయుల పరిస్థితి మరింత దిగజారేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read MoreMarch 10, 2026
union cabinet decisions: కేంద్రం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా రూ. 8.8 లక్షల కోట్ల విలువైన 6 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
Read MoreMarch 10, 2026
pm-kisan: కేంద్రం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడతకు ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ డబ్బులు ఈ నెల 13న రిలీజ్ కానున్నాయి.
Read MoreMarch 10, 2026
pm modi: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. దీంతో ప్రతీకార చర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పశ్చిమాసియా తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి.
Read MoreMarch 5, 2026
pm modi: ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Read More
March 2, 2026
narendra modi:పశ్చిమాసియాలో తాజాగా ఉధృతమైన సంఘర్షణల నేపథ్యంలో పరిస్థితి “తీవ్ర ఆందోళనకరంగా” మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భద్రత, వ్యూహాత్మక అంశాలపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (ccs) సమావేశానికి అధ్యక్షత వహించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “భారతదేశం ఎప్పుడు కూడా శాంతి, స్థిరత్వం కోసం నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
Read More_1772425513036.jpg&w=1920&q=80)
March 2, 2026
pm modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పశ్చిమాసియా పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు.
Read More
February 28, 2026
trump praise pak: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గత సంవత్సరం పహల్గామ్లో ఉగ్రదాడులకు కారణమైన వారిని ట్రంప్ కొనియాడటం ఏమిటని ప్రశ్నించింది.
Read More_1772011514603.jpg&w=1920&q=80)
February 25, 2026
wedding of virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో అడుగు పెట్టబోతున్నారు. జంటకు ప్రధాని మోదీ కార్యాలయం నుంచి విషెస్ అందాయి. విజయ్ తల్లిదండ్రులు పంపిన పెళ్లి పత్రికకు స్పందించిన మోదీ.. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.
Read More
February 24, 2026
rahul gandhi serious comments:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన “మురికి, నగ్న రాజకీయాలు” అన్న వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని “సిగ్గుచేటు”గా అభివర్ణిస్తూ, ఇది జాతీయ ప్రయోజనాలకు ద్రోహమని ఆయన ఆరోపించారు.
Read More
February 22, 2026
pm modi: యూపీలోని నమో భారత్ రైలు సర్వీస్, మీరట్ మెట్రో రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ క్రమంలో పాల్గొన్నారు.
Read More
February 19, 2026
prime minister modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని వెల్లడించారు.
Read More
February 15, 2026
tariq oath taking celemony, pm modi invited: బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) చైర్మన్ తారిక్ రహ్మాన్ త్వరలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ నెల 17న జరగనున్న ప్రమాణ స్వీకరానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది.
Read More_1771051710033.jpg&w=1920&q=80)
February 14, 2026
pm modi: పుల్వామా దాడి జరిగి నేటికీ ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అమరవీరులకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు.
Read More
February 13, 2026
bangladesh elections 2026: బంగ్లా పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (bnp) ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ రహ్మాన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More_1770469839441.jpg&w=1920&q=80)
February 7, 2026
pm modi: ప్రధాని మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు మలేసియాలో ఉండనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మోదీ మలేసియా చేరుకున్నారు. మోదీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు.
Read More
February 7, 2026
modi thanks trump as x platform:ఇండియా- అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు చేసుకున్న సంయుక్త ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం ఇరుదేశాలకు గుడ్ న్యూస్ అని చెప్పారు. భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత ఆసక్తి, నిబద్ధతకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read More
February 6, 2026
pariksha pe charcha: ఎగ్జామ్స్కు ముందు కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి ఉండే విద్యార్థుల్లో ఉత్సహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా కార్యక్రమం’ ద్వారా ప్రధాని మోదీ వారితో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం కూడా మోదీ ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
Read More
February 5, 2026
pm modi speech in rajya sabha: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పార్లమెంట్ సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఒక రేంజ్లో ట్రెండ్ అవుతోంది.
Read More_1770296559296.jpg&w=1920&q=80)
February 5, 2026
cm revanth reddy speech at karimnagar district meeting: రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Read More_1770195444852.jpg&w=1920&q=80)
February 4, 2026
epstein file: జెఫ్రీ ఎప్స్టీన్.. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ పేరు చుట్టూ ఇప్పుడు భారత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అమెరికా న్యాయ శాఖ (డీఓజే) విడుదల చేసిన తాజా పత్రాల్లోని సంచలన అంశాలు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి, ఎప్స్టీన్కు మధ్య జరిగినట్లు చెబుతున్న సందేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
Read More
February 3, 2026
cm chandrababu:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో ప్రధాని మోదీ ఒప్పందంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న తాజా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read More
February 3, 2026
prime minister modi:ఇండియా- అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక ములుపు తిరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని శాలువాతో సత్కరించారు.
Read More