
PM E-DRIVE Scheme Subsidy: ఎలక్ట్రిక్ బండి కొంటున్నారా? కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్..!
March 28, 2026
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీ గడువును పొడిగించింది. టూవీలర్లకు జూలై 31 వరకు, ఇ-రిక్షాలకు 2028 వరకు రాయితీలు వర్తిస్తాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Read More




