
February 4, 2026
planes collided in mumbai:భారత్లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో రెండు ప్యాసింజర్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు. ఎవరి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రెండు విమానాల రెక్కలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.







