March 9, 2026
budget sessions of parliament:దేశంలో ఎండలు ముదురుతున్న వేళ రాజకీయంగా కూడా వేడి పెరగబోతోంది. మార్చి 9 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా అందరి దృష్టి ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనే ఉంది. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. 118 మంది విపక్ష ఎంపీలు ఈ నోటీసు ఇచ్చారు. దీంతో సమావేశాల మొదటి రోజే సభలో తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది.
Read More









