
Palla: జగన్కు కలియుగ దైవం పట్ల గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
February 22, 2026
tdp leader palla srinivasa rao: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్కు, వైసీపీ నేతలకు హిందూమతం, హిందువుల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు.
Read More



_1775742227573.jpg&w=1920&q=35)