_1769429594180.png)
January 26, 2026
murali mohan: రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు 'పద్మశ్రీ' పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.
_1769429594180.png)
January 26, 2026
murali mohan: రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు 'పద్మశ్రీ' పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.

January 26, 2026
padma shri rajendra prasad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా దీనిపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.

January 25, 2026
padma shri award to rohit sharma:కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. టీం ఇండియా మాజీ కెప్టెన్, హిట్మెన్ రోహిత్ శర్మకు అరుదైన దక్కింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

January 25, 2026
padma shri awards 2026:కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన 45 మందిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ప్రముఖులు ఈ జాబితాలో చేరారు.

April 28, 2025
Balakrishna Received Padma Bhushan Award: నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పుర్కస్కారాన్ని అందజేశారు. ఇవాళ (ఏప్రిల్ 28) రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారా...

April 28, 2025
Today Nandamuri Balakrishna Receives Padma Bhushan Award: నందమూరి బాలకృష్ణ నేడు పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్నాడు. ఈ ఏడాది గణతంత్ర దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జవనరి 25న పద్మ పురస్కారాలను ప...
February 4, 2026

February 4, 2026

February 4, 2026
