
March 2, 2026
oman:అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఒమన్ గల్ఫ్లోని మస్కట్ తీరానికి సమీపంలో జరిగిన దాడి అంతర్జాతీయ సముద్ర రవాణా రంగాన్ని కలవరపరిచింది. మార్షల్ దీవులు జెండా ఎగురవేస్తున్న ఆయిల్ ట్యాంకర్ “mkd vyom”పై బాంబు మోసే డ్రోన్ పడవ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారత నావికుడు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Read More
_1770896203397.png&w=1920&q=80)


_1774789807415.jpg&w=1920&q=35)