Home/Tag: odisha train accident
Tag: odisha train accident
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి ఏర్పాట్లు

October 9, 2023

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 297 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా 28 మృతదేహాలు మిగిలిపోయాయి. వీటిని ఎవరూ గుర్తు పట్టకపోవడం, క్లెయిమ్ చేయకపోవడంతో, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ ) అధికారులు ఈ మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.

Read More
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. నేను బతికే ఉన్నానంటూ శవాలను ఉంచిన గదిలో రెస్యూ వర్కర్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి

June 6, 2023

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినట్లు భావించిన 35 ఏళ్ల వ్యక్తి, మృతదేహాలను ఉంచడానికి తాత్కాలికంగా ఉపయోగించిన పాఠశాల గదిలో సజీవంగా ఉన్నట్లు మంగళవారం బయటపడింది.

Read More
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. ఇప్పటికీ గుర్తించని 101 మృతదేహాలు

June 6, 2023

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, 101 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. జూన్ 2న బాలాసోర్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు మరియు ఒక సరుకు రవాణా రైలును ఢీకొన్న విధ్వంసక ప్రమాదంలో కనీసం 278 మంది ప్రాణాలు కోల్పోగా 1100 మందికి పైగా గాయపడ్డారు.

Read More
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. కేసు దర్యాప్తు చేయనున్న సీబీఐ

June 5, 2023

గత వారం శుక్రవారం బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 337, 338, 304A (నాన్-బెయిలబుల్) & 34 కింద కేసు నమోదు చేయబడింది, ఇందులో "నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలు" మరియు రైల్వే చట్టంలోని 153, 154 & 175 అభియోగాలు ఉన్నాయి.

Read More
Odisa Train Accident: రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: రిలయన్స్ ఫౌండేషన్

June 5, 2023

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.

Read More
Adani Group: ఒడిశా ట్రాజెడీలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య

June 5, 2023

ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ మొత్తం తల్లడిల్లింది. దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పయిన వారెందరో.

Read More
Odisha Train Track Resume: బాలాసోర్‌ రైలు ప్రమాదస్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్ క్లియర్

June 5, 2023

ఒడిసా బాలాసోర్ ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది.

Read More
Railway Minister Ashwini Vaishnav: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

June 4, 2023

ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.275 మంది ప్రాణాలను బలిగొన్న, 1,000 మందికి పైగా గాయపడిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశామని వైష్ణవ్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో అన్నారు.

Read More
Electronic interlocking: ఒడిశా రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ లో మార్పు కారణమా?

June 4, 2023

దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనకు 'ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు' కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల క్రితం 'వ్యవస్థలో తీవ్రమైన లోపాలు' గురించి హెచ్చరించారు.

Read More
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: బాధితుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించిన ఎల్‌ఐసి

June 4, 2023

:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్‌పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్‌దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్‌ఐసి రాయితీలను ప్రకటించింది.

Read More
Sonu Sood: తరువాత వారి పరిస్థితి ఏంటి.. ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన సోనుసూద్

June 4, 2023

ఒడిసా రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

Read More
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో లెక్కకురాని, జాడలేని తెలుగువారు.. 100 మందికిపైగా మిస్సింగ్

June 4, 2023

Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.

Read More
Special Train: 250 ప్రయాణికులతో చెన్నై బయలుదేరిన స్పెషల్ ట్రైన్

June 3, 2023

ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

Read More
Odisha Tragedy: మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్ లోకి వెళ్లడం వల్లే.. రైల్వేశాఖ నివేదిక

June 3, 2023

ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు.

Read More
Trian Accident: కోరమాండల్ ప్రమాదం.. ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి

June 3, 2023

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More
Coromandel Express: ఇదే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ .. సరిగ్గా 14 ఏళ్ల క్రితం

June 3, 2023

బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.

Read More
Odisha Train Accident : హృదయం ధ్రవించుకుపోయేలా ఒడిశా రైలు ప్రమాదం.. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగాయంటే?

June 3, 2023

ఒడిశా లోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Read More
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఎంత మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉన్నారంటే.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ??

June 3, 2023

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిలిచింది. ఈ విషాదకర ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది.

Read More
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం కారణంగా 18 రైళ్లు రద్దు.. ఏవేవంటే ?

June 3, 2023

ఒడిశా రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా మహా విషాద ఘటనగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 237 మంది మరణించగా.. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా జరిగిన రైలు ప్రమాదాలను

Read More
Trian Accident: ‘రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేము’

June 3, 2023

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.

Read More
Odisha Train Accident : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా "ఒడిశా రైలు ప్రమాదం".. ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ప్రముఖుల స్పందన ??

June 3, 2023

ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

Read More
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో 237 కి చేరిన మృతుల సంఖ్య.. సంతాప దినంగా ప్రకటించిన ప్రభుత్వం !

June 3, 2023

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా అందుతున్న సమాచారం మేరకు 233 కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

Read More