March 16, 2026
odisha fire: ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి.
Read MoreMarch 16, 2026
odisha fire: ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి.
Read More
February 28, 2026
odisha: ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా పారాదీప్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు తన ప్రియుడు సోమనాథ్ ఓజా అత్యాచారానికి పాల్పడి పరారు అయ్యాడు. సాయం చేస్తానని నమ్మించిన మరో వ్యక్తి హత్యాచారం చేశాడు.
Read More
February 15, 2026
rtc bus accident at saaluru: ఒడిశాలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Read More
January 11, 2026
plane crash in bhubaneswar: ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని రవుర్కెలాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన 9 సీటర్ చార్టర్డ్ విమానం భువనేశ్వర్ ఎయిర్పోర్టు నుంచి శనివారం మధ్యాహ్నం 12.15నిమషాలకు బయలుదేరింది. రవుర్కెలాలో దిగాల్సి ఉండగా మధ్యాహ్నం 1.30 నిమషాలకు గమ్యస్థానానికి ఐదు కి.మీ దూరంలో జరద్ వద్ద పంటపోలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Read More
December 31, 2025
pralay missile: భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని అందుకుంది. ఒడిశా తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని సక్సెస్గా పరీక్షించింది
Read More
December 25, 2025
maoist leader from telangana killed in odisha encounter: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో 48 గంటలుగా కొనసాగుతున్న భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
Read More
August 2, 2025
Girl Carries Snake Bitten Mother: ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. తల్లి చికిత్స కోసం కూతురు ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేక తల్లిని తన భుజంపై ఐదు కిలోమీటర్లు మోసింది. సకాలంలో ...
Read More
July 26, 2025
Odisha: ప్రభుత్వ హస్టల్ లోని ఇద్దరు బాలికలకు గర్భం దాల్చారు. ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. ఇద్దరు 10వ తరగతి చదువుతున్న బాలికలు గర్భంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఇలా...
Read More
July 19, 2025
Girl set on fire: బీజేపీ పాలిత ఒడిశాలో నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఓ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమెకు నిప్పంటించి పారిపోయారు. దీంతో అమ్మాయికి తీవ్ర...
Read More
July 18, 2025
Odisha: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వ...
Read More
July 14, 2025
Villagers tie couple to plough in Odisha: ఒడిశాలో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట వివాహం చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి ...
Read More
July 12, 2025
Astra Missile Successfully Completed by DRDO: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షి...
Read More
July 12, 2025
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్...
Read More
July 11, 2025
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జా...
Read More
July 11, 2025
Couple Tied To Yoke Like Oxen Odisha Video Viral: ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నడం పేరిట వాళ్లను చితకబ...
Read More
June 29, 2025
Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరి...
Read More
June 27, 2025
Puri Jagannath Rath Yatra: ఎంతో ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రలో పాల్గొంనేందుకు దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా జగన్నాథ భక్తులు పెద్ద...
Read More
June 27, 2025
Jagannath Rath Yatra: ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక లక్ష...
Read More
June 25, 2025
Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చ...
Read MoreJune 4, 2025
Odisha : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరు నిండు ప్రాణాలు పోయాయి. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సా...
Read MoreMay 14, 2025
Indian Defence System: భారత్- పాక్ మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులకు...
Read MoreJuly 17, 2024
సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
Read MoreJune 18, 2024
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read MoreJune 11, 2024
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read MoreJune 8, 2024
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.
Read MoreMarch 21, 2026
March 21, 2026
March 21, 2026
March 21, 2026