March 13, 2026
bus accident in nizamabad:ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు అధికమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో మృతి చెందగా.. పలువురు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read More


_1773378890212.jpg&w=1920&q=75)