
June 1, 2025
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల...

June 1, 2025
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల...

January 3, 2024
సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

December 9, 2023
:ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటక మరియు మహారాష్ట్రలోని 44 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.ఈ ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు చేస్తున్న మొత్తం 44 ప్రాంతాల్లో కర్ణాటకలో 1, పూణెలో 2, థానే రూరల్లో 31, థానే సిటీలో 9, భయందర్లోని 1 చోట ఎన్ఐఏ సోదాలు చేసినట్లు సమాచారం.

October 2, 2023
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

September 27, 2023
భారత్ -కెనడాల మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులు-గ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని వెలికితీసే పనిలోపడింది ఎన్ఐఏ. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.

May 31, 2023
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పన్నిన కుట్రకు సంబంధించి బుధవారం నాటి ఎన్ఐఏ దాడులు జరిగాయి.

May 17, 2023
నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

May 9, 2023
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అణచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, దిండిగల్, మదురై, తేనిలో సోదాలు కొనసాగుతున్నాయి.

May 2, 2023
తీవ్రవాద నిధుల కేసుకు సంబంధించి, జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) మంగళవారం తెల్లవారుజామున కశ్మీర్ లోయలో దాదాపు డజను ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అధికారులు అందించిన సమాచారం మేరకు దర్యాప్తు సంస్థ ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించింది.

April 25, 2023
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) మరియు దాని సానుభూతిపరులపై దర్యాప్తుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మంగళవారం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించింది.

April 8, 2023
అక్రమ డ్రగ్స్ మరియు ఆయుధ వ్యాపార రాకెట్పై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చెన్నైలోని అనుమానితులకు చెందిన పలు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

March 14, 2023
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం జమ్మూ మరియు కాశ్మీర్ అంతటా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఉగ్రవాద దాడులు మరియు మైనారిటీలు మరియు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని హత్యలకు సంబంధించి గత ఏడాది దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎనిమిది ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి.

February 21, 2023
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-NCR, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని 72 ప్రదేశాలలో సోదాలు మరియు దాడులు నిర్వహించింది.

February 15, 2023
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో పలు దాడులు నిర్వహించింది.

December 29, 2022
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) గురువారం కేరళలోని దాదాపు 56 ప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహించింది.

November 29, 2022
గ్యాంగ్స్టర్-ఉగ్రవాదం లింకుల కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్సిఆర్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్లోని 20 ప్రదేశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దాడులు నిర్వహిస్తోంది.

October 11, 2022
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

September 27, 2022
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.

September 22, 2022
తెలుగు రాష్ట్రాల్లో కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపు యువతను మళ్లిస్తున్న సంస్ధల్లో ఒకటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాలపై మరోమారు నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది

September 22, 2022
గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.

September 18, 2022
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.

September 12, 2022
ముఠాలు మరియు క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) సోమవారం భారతదేశంలోని 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఢిల్లీహర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.

September 5, 2022
జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
February 12, 2026
_1770910131883.png&w=2560&q=75)
February 12, 2026
_1770906864391.png&w=2560&q=75)